రేపు సీబీఐ కోర్టుకు మాజీ సీఎం జగన్.. భారీ భద్రత ఏర్పాటు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణకు సంబంధించి రేపు (గురువారం, నవంబర్ 20) హైదరాబాద్లోని సీబీఐ కోర్టు ఎదుట హాజరు కానున్నారు. గత ఆరేళ్లుగా ఈ కేసుల...
అన్నదాత సుఖీభవ: 46.62 లక్షల మంది రైతులకు రూ. 3,077 కోట్ల జమ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం (నవంబర్ 19) ‘అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ యోజన’ పథకం రెండవ విడత నిధులను విడుదల చేశారు. ఈ మేరకు నేడు ఆయన...
బీహార్ సీఎంగా మళ్ళీ నితీశ్, రేపే ప్రమాణస్వీకారం.. హాజరవనున్న ప్రధాని మోదీ
జనతాదళ్ యునైటెడ్ (JDU) పార్టీ చీఫ్ నితీశ్ కుమార్, ఆ పార్టీ శాసనసభా పక్ష నేతగా బుధవారం (నవంబర్ 19) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో, ఎన్డీయే కూటమి నేతగా ఆయన నాయకత్వంలో...
సత్యసాయి స్ఫూర్తిని కొనసాగిస్తాం – సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
సత్యసాయి బాబా స్ఫూర్తిని కొనసాగిస్తామని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. ఈరోజు శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరుగుతున్న సత్యసాయి బాబా శత జయంతి...
సత్యసాయి మార్గం ప్రపంచమంతటికీ ఆదర్శనీయం – ప్రధాని మోదీ
ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సత్యసాయి అందించిన సేవలు మరియు ఆధ్యాత్మిక బోధనలను గుర్తు చేసుకున్నారు.
ప్రధాని మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
...
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. 2015-16 గ్రూప్-2 నోటిఫికేషన్ రద్దు
తెలంగాణ హైకోర్టు 2015-16 సంవత్సరానికి సంబంధించిన గ్రూప్-2 నోటిఫికేషన్ ప్రక్రియపై సంచలన తీర్పును వెలువరించింది. ఈ మేరకు జస్టిస్ నగేశ్ భీమపాక బెంచ్, 1,032 పోస్టుల భర్తీకి సంబంధించి TSPSC నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష...
పుట్టపర్తికి ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం (నవంబర్ 19, 2025) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు విచ్చేశారు. పర్యటనలో భాగంగా ఆయన శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో జరుగుతున్న దివంగత ఆధ్యాత్మిక గురువు సత్యసాయి...
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్తో మంత్రి నారా లోకేశ్ భేటీ
భగవాన్ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు పుట్టపర్తి చేరుకున్న ప్రముఖ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ను రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
భేటీ...
మెట్రో, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టులకు కేంద్రం సహకరించాలి – సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే తన లక్ష్యమని పేర్కొన్నారు ముఖ్యంమత్రి ఎ. రేవంత్ రెడ్డి. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశమని తెలిపిన ఆయన, వికసిత్ భారత్...
ఘనంగా ప్రారంభమైన సత్యసాయి శత జయంతి ఉత్సవాలు
శ్రీసత్యసాయి జిల్లాలోని అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాలు మంగళవారం (నవంబర్ 18, 2025) అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి (బుధవారం) పర్యటనలో ప్రధాని మోదీ,...










































