ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి డివిజన్, తలుపుల...
కాశీబుగ్గ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన
శ్రీకాకుళం జిల్లాలోని పలాస-కాశీబుగ్గలో గల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి మరియు ఆవేదన వ్యక్తం చేశారు. కార్తీక...
కాశీబుగ్గ ఘటనపై ప్రధాని మోదీ సంతాపం.. రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటన
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర సంఘటన తన హృదయాన్ని కలచివేసిందని పేర్కొన్నారు....
కాశీబుగ్గలో తీవ్ర విషాదం.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
శ్రీకాకుళం జిల్లాలోని **కాశీబుగ్గ**లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానిక **వేంకటేశ్వరస్వామి ఆలయం** వద్ద జరిగిన తొక్కిసలాటలో 9మంది భక్తులు మరణించినట్లు తెలుస్తోంది. పలువురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో...
మొంథా తుఫాన్ ఫైటర్లను సత్కరించిన సీఎం చంద్రబాబు
మొంథా తుపాను ప్రభావాన్ని రాష్ట్రంపై తగ్గించడంలో అద్భుతంగా పనిచేసిన అధికారులను, సిబ్బందిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా సన్మానించారు. తుపాను నిర్వహణలో ఉత్తమ సేవలు అందించినవారి కోసం శుక్రవారం ముఖ్యమంత్రి...
నేడు లండన్ పర్యటనకు సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవలే మూడు రోజుల దుబాయ్ పర్యటన ముగించుకుని వచ్చిన విషయం తెలిసిందే. వచ్చిరాగానే, మొంథా తుఫాన్ పర్యవేక్షణలో బిజీబిజీగా గడిపిన సీఎం చంద్రబాబు, తాజాగా మరో...
హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం – కేటీఆర్
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీజేపీ, కాంగ్రెస్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా...
కాంగ్రెస్ని గెలిపిస్తే అభివృద్ధి అంటే చూపిస్తా – సీఎం రేవంత్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుక్రవారం రాత్రి ఎల్లారెడ్డిగూడ, వెంగళరావునగర్ ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్,...
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
'మొంథా' తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లోని పరిస్థితిని అంచనా వేయడానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈరోజు (శుక్రవారం) ఏరియల్ సర్వే నిర్వహించారు. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు హుస్నాబాద్...
ఏ శాఖ అప్పగించినా న్యాయం చేస్తా – మంత్రి అజారుద్దీన్
తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ ఈరోజు (శుక్రవారం) రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయన చేత...












































