బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: 121 స్థానాల్లో నేడే తొలి దశ పోలింగ్ ప్రారంభం
బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ఈ రోజు (నవంబర్ 6, 2025) ఉదయం ప్రారంభమైంది. రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను, 18 జిల్లాలకు చెందిన 121...
వరల్డ్ కప్ విజేతలతో ప్రధాని మోదీ.. మహిళా జట్టుపై ప్రశంసలు
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళల క్రికెట్ జట్టును తన నివాసమైన లోక్ కల్యాణ్ మార్గ్లో మర్యాదపూర్వకంగా కలుసుకుని అభినందించారు. టోర్నమెంట్ ప్రారంభంలో ఎదురైన మూడు...
ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు.. తోసిపుచ్చిన ఈసీ
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో 25 లక్షల ఓట్ల చోరీ జరిగిందని, ప్రజా తీర్పును బీజేపీ తారుమారు చేసిందని కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. గత...
రూ.12,200 కోట్ల ధాన్యం కొనుగోళ్లు, 24 గంటల్లోనే డబ్బులు జమ – మంత్రి మనోహర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమైన సంస్కరణలు చేపట్టామని, రైతుల ఆర్థిక భారం తగ్గించడమే తమ ప్రధాన లక్ష్యమని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ మేరకు...
వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా గజాలా హాష్మీ.. చరిత్ర సృష్టించిన హైదరాబాదీ మహిళ
అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు కలిగిన పలువురు కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా యూఎస్ ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగర మేయర్గా భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ విజయం సాధించిన విషయం...
సీఎం రేవంత్ను కలిసిన మంత్రి అజారుద్దీన్
రాష్ట్ర మంత్రివర్గంలో కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టిన మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి అజారుద్దీన్కు...
బీఆర్ఎస్-బీజేపీల మధ్య చీకటి ఒప్పందం – సీఎం రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్-బీజేపీల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని, వారి బంధం ఫెవికాల్ బంధం లాంటిదని తీవ్ర ఆరోపణలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం...
6 లేన్లుగా హైదరాబాద్-విజయవాడ హైవే.. కేంద్రం గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ నుండి విజయవాడ మీదుగా ప్రయాణించే వాహనదారులకు పెద్ద శుభవార్త. ప్రస్తుతం నాలుగు లేన్లుగా ఉన్న 65వ జాతీయ రహదారి (NH 65) ఇప్పుడు ఆరు లైన్లుగా విస్తరించనుంది. ఈ విస్తరణ ప్రాజెక్టుకు...
నారా భువనేశ్వరికి అంతర్జాతీయ అవార్డు.. సీఎం చంద్రబాబు హర్షం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, భువనేశ్వరి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ప్రధానంగా 'హెరిటేజ్ ఫుడ్స్' సంస్థకు అందిస్తున్న సేవలు మరియు ఆమె చేపడుతున్న సామాజిక కార్యక్రమాలు, సేవా...
కార్తీక పౌర్ణమి.. తెలుగు రాష్ట్రాల్లో కిటకిటలాడుతున్న శివాలయాలు
పవిత్రమైన కార్తీక మాసంలో అత్యంత ముఖ్యమైన రోజుగా భావించే కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు.
భక్తుల ఆధ్యాత్మిక...










































