ఏంటి ఈ నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసు ?
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఏప్రిల్ 15న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ,కాంగ్రెస్ ఓవర్సీస్ చీఫ్ సామ్ పిట్రోడాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ..ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో...
కశ్మీర్లో వందేభారత్ ట్రయల్ రన్..మరో రెండురోజుల్లోనే ప్రారంభం
దేశవ్యాప్తంగా వందేభారత్ సేవలు విస్తరిస్తున్నాయి. తాజాగా జమ్మూ కాశ్మీర్ లోని కాట్రా-సంగల్దాన్ సెక్షన్లో ప్రత్యేక వందే భారత్ ట్రయల్ రన్ను విజయవంతంగా నిర్వహించారు. ఈ నెల 19వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...
కొద్దిగా దిగి వచ్చిన పసిడి ధర..
బంగారం ధరలు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. దీంతో పసిడి కొనుగోలుదారుల మనసులో కొద్దిరోజులుగా గందరగోళం నెలకొంది. బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు ఎప్పుడు కూడా అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా ఉంటాయి.దీనిలో...
ఎస్ఎల్బీసీ టన్నెల్లో చివరి దశకు రెస్క్యూ ఆపరేషన్..
ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్లో చిక్కుకున్న మిగతా ఆరుగురి మృతదేహాల కోసం ఇంకా గాలింపు కొనసాగుతూనే ఉంది . అయితే ఇది చివరి దశకు చేరుకుందని..ఇంకో 20 మీటర్ల...
అమెరికా వీసా జీవిత భాగస్వామికి ఇకపై మరింత కష్టం..
అక్రమ వలసలను అరికట్టడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన కఠిన విధానాలను అమలు చేయడం వల్ల జీవిత భాగస్వామి వీసా ప్రక్రియలు మరింత సంక్లిష్టంగా మారిపోయాయి.అమెరికా పౌరుడు లేదా గ్రీన్కార్డ్ హోల్డర్ను...
డయాబెటిస్ ఉన్నవాళ్లు ఫ్రూట్స్కు దూరంగా ఉండాలా?
చాలా మంది డయాబెటిక్ పేషెంట్లు తాము తినే ఆహారం విషయంలో అనేక సందేహాలతో ఉంటారు. ఏం తినాలి, ఏం తినకూడదనే అనుమానం నిత్యం వెంటాడుతూనే ఉంటుంది. కనీసం పండ్లు తినాలన్నా కూడా రకరకాల...
తెలంగాణ గ్రూప్-1 ఫలితాల్లో భారీ కుంభకోణం?
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. అయితే ఈ రిజల్ట్లో ఒకే హాల్ టికెట్ వరుసలో ఉన్న 654 మంది స్టూడెంట్స్కు ఒకే మార్కులు,...
తెలంగాణలో కొలువుల జాతర..
తెలంగాణలోని నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. వివిధ శాఖలలో 55వేల 418 ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. ఈ నిర్ణయం తెలంగాణ యువతకు...
వేసవిలోనూ వేధించే టాన్సిల్స్కు చెక్ పెట్టండి..
చలికాలంలోనే కాదు కొంతమందికి వేసవిలోనూ టాన్సిల్స్ సమస్య ఉన్నవారికి
చల్లని వస్తువులు తింటున్నప్పుడు.. నరకం కనిపిస్తుంది. చాలామంది పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా చాలా మంది టాన్సిల్స్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం...
ఇంటర్ ఫలితాల్లో ఆ జిల్లా టాప్
ఏప్రిల్ 12న ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ వార్షిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు విడుదల చేశారు. ఏపీ వ్యాప్తంగా సుమారు 10.5...











































