హైదరాబాదీలకు గుడ్ న్యూస్
భాగ్యనగర వాసులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. వందేళ్ల అవసరాలకు అనుగుణంగా డ్రైపోర్ట్కు మెట్రో విస్తరణ రూపకల్పన చేయాలని.. ఫ్యూచర్ సిటీ వరకు మెట్రోను విస్తరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దానికోసం...
బంగారం రేట్లు పెరుగుతాయా? తగ్గుతాయా ?
కొన్ని నెలలుగా రన్నింగ్ రేస్ చేస్తున్న పసిడి ఈ మధ్య కాస్త బ్రేకులు పడి.. హమ్మయ్య బంగారం ధరలు దిగొచ్చాయి అనుకునేలోపే.. మళ్లీ రేట్లు పెరిగి ఒక్కసారిగా ఆల్ టైమ్ హైకి చేరాయి....
నాన్ వెజ్ ఎక్కువగా తింటే ఎంత డేంజరో తెలుసా?
వెజిటేరియన్ ఫుడ్ తినేవారి కంటే నాన్ వెజ్ తింటే ఆరోగ్యంగా ఉంటారని చాలామంది అనుకుంటారు. అందులోనే ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయని ..అందువల్ల ఆరోగ్యంగా , బలంగా ఉంటారని భావిస్తారు. అందులోనూ ఫిష్, మటన్...
ఏపీలో మేలోనే ఆ రెండు పథకాల అమలు..
-ఏపీలో రెండు ముఖ్య పథకాల విషయంలో తాజాగా క్లారిటీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు దానికి..ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీలను...
ట్రంప్ విధించిన సుంకాలు భారత్కు సంక్షోభమా, వరమా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ వాణిజ్యంలో కొత్త అలజడిని సృష్టించి ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టినీ తన వైపు తిప్పుకున్నారు. చైనాతో సహా వివిధ దేశాలపై దిగుమతి సుంకాలను భారీగా పెంచి ఆర్థిక...
గోరంట్ల గోరంత చేయబోయి కొండంత చేసింది అందుకేనా?
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పోలీసులకు ఎదురెళ్లి మరీ అరెస్ట్ అవడం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ అయింది. జగన్మోహన్ రెడ్డి కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త...
ఆదిపరాశక్తి పేరుతో నగరాలున్నాయని తెలుసా?
తెలుగువారికే కాదు దేశవ్యాప్తంగా ఆదిపరాశక్తికి భక్తులు ఉంటారు. విభిన్న నామాలతో , వివిధ రూపాలతో కొలువైన అమ్మవారు భక్తుల పాలిట కొంగుబంగారంగా పూజలు అందుకుంటోంది. అయితే అలాంటి అమ్మవారి పేరుమీద ఆలయాలే కాదు...
కోదండ రాముని కళ్యాణోత్సవానికి సర్వం సిద్ధం
ఒంటిమిట్ట కోదండ రాముని కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు సిద్దం చేసింది. రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయం బ్రహ్మోత్సవాలలో కళ్యాణోత్సవంను అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది టీటీడీ. కన్నుల...
తెలంగాణకు భారీ భూకంపం గండం..?
తెలంగాణలో భూకంపం వచ్చే అవకాశం ఉందంటూ ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ అనే సంస్థ చేసిన ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తెలంగాణలో భూకంపం గురించి వస్తున్న కథనాలు ప్రజల్లో ఆందోళనను...
ఒకవైపు ఎండలు .. మరోవైపు వానలు
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం.. ఉత్తర ఈశాన్య దిశగా తిరిగి వచ్చి, రాగల 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో విశాఖ,...











































