పహల్గాం ఉగ్రదాడి కేసు ఎన్ఐఏ చేతికి..
పహల్గాం ఉగ్రదాడి కేసును జమ్ముకశ్మీర్ పోలీసుల నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ అధికారికంగా తీసుకుంది. కేంద్ర హోంశాఖ ఆదేశంతో కేసు విచారణను స్వీకరించిన ఎన్ఐఏ.. ఘటనాస్థలంలో ఆధారాలను కుణ్ణంగా పరిశీలిస్తోంది. ఉగ్రదాడి చూసిన...
పాక్ రద్దు చేసిన సిమ్లా ఒప్పందంతో భారత్కు నష్టమా? లాభమా?
ఇటీవల జరిగిన జమ్ము కాశ్మీర్ పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇట్స్ రివెంజ్ టైమ్ అన్నట్లుగా భారత్.. మిలటరీ ఆప్షన్స్ను పక్కన పెట్టి ముందుగా సింధు అస్త్రాన్ని పాక్పై ప్రయోగించింది. నిజానికి పాకిస్తాన్ను పరోక్షంగా...
ఈ వేసవిలో ఇలా జాగ్రత్తలు తీసుకుందాం..
ఈ ఏడాది సమ్మర్..దడదడలాడిస్తుంది. రోజురోజుకూ రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. చాలా జిల్లాలలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు, 45 డిగ్రీలు అంటూ రన్నింగ్ రేసు పెట్టుకుంటున్నాయి. దీంతో IMD వేడి గాలుల కోసం...
బీఆర్ఎస్కు ఎదురుదెబ్బ..అధికార పార్టీకి ఆయుధంగా NDSA రిపోర్ట్
ఆసియాలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్గా కాళేశ్వరం గురించి గత కేసీఆర్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంది.అయితే సుమారు రూ.లక్ష కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ప్రారంభించిన మూడేళ్లకే కుంగిపోవడంతో విపక్షాలు మండిపడ్డాయి. అంతేకాదు గత...
రణపాల మొక్కను లైట్ తీసుకోవద్దు..
గ్రామాలలో ప్రతీ ఇంట్లో కనిపించే రణపాల మొక్క.. ఔషధాల గని. ఇందులో అనేక రకాలైన ఔషధ గుణాలు ఉన్నాయి. దీని ఆకులు నుంచి , కాండం, వేర్లు అన్నీ కూడా మనకు ఆయుర్వేదంలో...
ఓం నమో భగవతే వాసుదేవాయ
అమూల్య స్టూడియో యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ ఈవెంట్స్, ఆడియో సాంగ్స్, వీడియో సాంగ్స్, జానపద పాటలు, భజన సంబంధిత వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో “ఓం నమో భగవతే వాసుదేవాయ”...
కోర్టు మూవీ అందుకే హిట్ అయింది..
ప్రముఖ రచయిత శ్రీ పరుచూరి గోపాలకృష్ణ సినీరంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి Gopala Krishna పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. అంతేకాకుండా ‘పరుచూరి పలుకులు’ పేరుతో పలు ఆసక్తికరమైన అంశాలపైన...
మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపీ అరెస్ట్.. విజయవాడకు తరలింపు
ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజిని మరిది గోపిని ఏసీబీ అధికారులు ఈరోజు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలిలో ఏపీ పోలీసులు గోపిని అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలి...
తిన్న వెంటనే నీళ్లు తాగే అలవాటు మీకు కూడా ఉందా?
చాలామంది మిగిలిన సమయాలలో వాటర్ పెద్దగా తీసుకోకపోయినా.. ఆహారం తిన్న వెంటనే మాత్రం నీళ్లు కచ్చితంగా తాగుతారు. కానీ ఇది మంచి అలవాటు కాదని అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కొన్ని ఆహార పదార్థాలు...
తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు
తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగమండిపోతున్నాడు. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఏపీ, తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఇప్పటికే 44 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవగా..రానున్న నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రలు...












































