నెల రోజుల్లో వెయ్యి మందికి పైగా విద్యార్థుల వీసాలు రద్దు
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయ్యాక..వలసదారులను అమెరికా నుంచి బయటకు వెళ్లడమే టార్గెట్ పెట్టుకుని రకరకాల కండిషన్లతో ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. తాజాగా విదేశీ విద్యార్థులపైన కూడా ఇప్పుడు ఉక్కుపాదం మోపుతున్నారు....
భారత్ మూడేళ్లలో ఆ రెండు దేశాలను అధిగమిస్తుందా?
భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకుంటోందని ఆర్థిక నిపుణులు చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భారత్ కూడా ఒకటిగా చేరిపోయింది . దీనికి తోడు కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం...
లోక్ సభ హాజరులో ఏపీ ఎంపీలు టాప్
ఇటీవల 18వ లోక్ సభ బడ్జెట్ సమావేశాలు ముగిసాయి. దీంతో ఈ బడ్జెట్ సమావేశాలపై పీఆర్ఎస్ ఇండియా అనే సంస్థ ఓ నివేదికను బయటపెట్టింది. ఏపీ నుంచి 25 మంది ఎంపీలు ప్రాతినిధ్యం...
మరోసారి బయటపడిన పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం
డబ్బు చాలా మందికి ఉంటుంది. అధికారం చాలా మందికి వస్తుంది. కానీ కష్టం చూసి స్పందించే మనసు మాత్రం అతికొద్ది మందికి మాత్రమే ఉంటుంది. అలాంటి మంచి మనసు డిప్యూటీ సీఎం పవన్...
ఏపీ బీజేపీ చీఫ్గా తెరమీదకు కొత్త పేరు
ఏపీ బీజేపీ చీఫ్గా దగ్గబాటి పురందేశ్వరి ఎంపికై రెండేళ్లు పూర్తవడంతో.. ఆమె స్థానంలో కొత్త చీఫ్ ఎంపిక అనివార్యంగా మారింది.కాగా పదవి కోసం పార్టీలో పోటా పోటీ వాతావరణం నెలకొంది. ఏపీ బీజేపీ...
ఏపీలో 25 జిల్లాలలో డ్వాక్రా మహిళల కోసం..
తాజాగా ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెబుతోంది. పెట్రోల్ బంకులు, స్మార్ట్ మార్కెట్లు, స్వయం ఉపాధి కల్పిస్తూ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది. దీనిలో భాగంగా 25 జిల్లాలలో...
అమరావతికి గుర్తింపు తెచ్చేలా ప్రత్యేక ఐకానిక్ టవర్లు
అమరావతి రాజధాని నిర్మాణంపై కూటమి ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది.దీనిలో భాగంగానే మే 2న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా పనులకు శ్రీకారం చుట్టనుంది. గత అనుభవాల దృష్ట్యా వీలైనంత త్వరగా...
మీరు కూడా ఇయర్ ఫోన్స్ ఇలాగే వాడుతున్నారా?
ఇప్పుడు చాలామంది ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్, బ్లూటూత్ తోనే కనిపిస్తున్నారు. మంచి మ్యూజిక్ వినడానికి అయినా, మాట్లాడటానికైనా అంతా వీటిని వాడటానికే మొగ్గు చూపిస్తున్నారు. అయితే వీటిని బ్యాగులో, ప్యాంట్ జేబుల్లో...
తెలంగాణలో లిక్కర్ ధరలు పెంపు..
తెలంగాణలో మద్యం ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే బీర్ల ధరలు పెంచిన తెలంగాణ సర్కార్.. తాజాగా ఇతర లిక్కర్ ధరలు కూడా పెంచడానికి సమాయత్తమవుతోంది. అయితే పేద, బడుగు వర్గాలు ఎక్కువగా తీసుకునే.....
భూభారతి పోర్టల్తో ల్యాండ్ రికార్డ్స్ ఇలా తనిఖీ చేసుకోండి..
తెలంగాణలో భూ రికార్డుల నిర్వహణ కోసం ఒక సమగ్ర డిజిటల్ వేదికగా భూభారతి పోర్టల్ రూపొందించబడింది. ఈ పోర్టల్ భూ యజమానులకు వారి భూమి వివరాలను ఈజీగా తెలుసుకునే అవకాశాన్నిస్తుంది. ప్రస్తుతం ఈ...









































