తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఎండ తీవ్రత: ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. భానుడు మండిపడుతున్న కారణంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. తెలంగాణలో అత్యధికంగా కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ పట్టణంలో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది....
రైలు హైజాక్: బీఎల్ఏ-పాక్ సైన్యం మధ్య ఉద్రిక్తతలు
బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఇటీవల జరిగిన జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు హైజాక్ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) చేపట్టిన ఈ హైజాక్ ఘటనలో 214 మంది పాక్ సైనికులను...
41 దేశాలకు షాకివ్వబోతున్న ట్రంప్..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. త్వరలోనే ఏకంగా 41 దేశాలపై కఠినమైన ఆంక్షలు విధించడానికి ట్రంప్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. డజన్ల కొద్దీ దేశాల...
మాజీ ఎంపీ అని చూడకుండా కుల బహిష్కరణ చేశారు.. ఎక్కడో తెలుసా?
ఒడిశాకు చెందిన మాజీ ఎంపీ ప్రదీప్ మాఝీకి తన తెగ నుండి బహిష్కరణ ఎదురైంది. భాత్రా గిరిజన తెగకు చెందిన ఆయన ఇటీవల కులాంతర వివాహం చేసుకోవడం పట్ల తెగ సభ్యులు తీవ్ర...
వారే ఎందుకు చనిపోతున్నారు: వైఎస్ వివేకా కుమార్తె సునీత
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఇంకా తమకు న్యాయం జరగలేదని ఆయన కుమార్తె సునీత రెడ్డి వాపోయారు. వివేకా వర్ధంతి సందర్భంగా పులివెందులలో నివాళులర్పించిన ఆమె.. 'వివేకా హత్యకు గురై...
తెలంగాణలో మరో సర్వీసు రోడ్డు
తెలంగాణ వాసులకు మరో గుడ్ న్యూస్ వినిపిస్తోంది. కొత్తగా నెహ్రూ ఓఆర్ఆర్లో ఉన్న కొల్లూరు ప్రాంతానికి.. సర్వీసు రోడ్డు నిర్మాణం కాబోతోంది. కొల్లూరులోని ఈదులనాగులపల్లి ఇంటర్ఛేంజ్ తర్వాత రైల్వే ట్రాక్ ఉండటంతో.. అక్కడ...
విక్టరీ వెంకటేష్ లో అప్పటికి ఇప్పటికి అదే నిబద్ధత..
ప్రముఖ రచయిత శ్రీ పరుచూరి గోపాలకృష్ణ సినీరంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి Gopala Krishna పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. అంతేకాకుండా ‘పరుచూరి పలుకులు’ పేరుతో పలు ఆసక్తికరమైన అంశాలపైన...
రోగనిరోధక శక్తిని పెంచే స్వీట్ పెసరపప్పుతో చేసే ఈ స్వీటు రెసిపీ తెలుసా?
పెసరపప్పు ఆరోగ్యానికి ఎంతమంచిది అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా పెసరపప్పుతో చేసే ఆహార పదార్ధాలను చలికాలంలో కచ్చితంగా తినాలని పెద్దలు చెబుతూ ఉంటారు. అలాగే పెసరపప్పు హల్వా కూడా రోగ...
ఆ దేశానికి పోటెత్తుతున్న భారతీయులు.. పాస్ పోర్ట్ ఉంటే చాలు కేవలం మూడు గంటల జర్నీ..
భారతీయులలో చాలామంది ప్రయాణాలంటే చాలు తెగ మక్కువ చూపిస్తారు. అందుకే కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా సోమ్నాథ్ ఆలయం నుంచి మేఘాలయా దాకా ఏ పర్యాటక ప్రదేశం చూసినా భారతీయ టూరిస్టులతో కళకళలాడుతూ...
రన్యా రావు బంగారం అక్రమ రవాణా కేసు: ఏకంగా ప్రభుత్వ వాహనంతోనే..
బంగారం అక్రమ రవాణా ఆరోపణలపై ప్రముఖ నటి రన్యా రావును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు అరెస్టు చేశారు. దర్యాప్తులో, రన్యా రావు దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకువచ్చి,...












































