WPL 2025 ఫైనల్: ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్..హైవోల్టేజ్ పోరు
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2025 ఫైనల్ నేడు ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఢిల్లీ వరుసగా మూడోసారి ఫైనల్కు చేరుకోగా, ముంబై...
సునీతకు మళ్లీ నిరాశే
భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, అమెరికాకు చెందిన బుచ్ విల్మోర్ 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయారు. అయితే ఈ నెలలోనే వారిద్దరినీ తిరిగి భూమికి తీసుకురావడానికి, క్రూ-10 మిషన్ను ప్రారంభిస్తున్నారని..ఈ ఇద్దరి...
ఎండలు ప్రమాదకరంగా మారుతున్నాయి.. వారికి రెడ్ అలర్ట్..
ఈ ఏడాది వేసవి తన ప్రతాపాన్ని ముందుగానే చూపిస్తోంది. సాధారణంగా ఏప్రిల్-మే నెలల్లో ఉష్ణోగ్రతలు భీకరంగా పెరుగుతాయి. కానీ ఈసారి ఫిబ్రవరి నుంచే భానుడు తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. తెల్లవారుజాము నుంచే వేడి...
జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు: చర్చనీయాంశంగా నాగబాబు కామెంట్స్!
జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కాకినాడ జిల్లా పిఠాపురం సమీపంలోని చిత్రాడలో అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పవన్ కల్యాణ్ అభిమానులు వేలాదిగా...
కాలభైరవ అష్టకం ప్రత్యేకత ఇదే..
అద్భుతమైన సాంగ్స్ వినాలనుకుంటున్నారా?.. అన్ని రకాల సాంగ్స్ దొరికే చోటు కోసం వెతుకుతున్నారా? అయితే మ్యాంగో మ్యూజిక్ యూట్యూబ్ ఛానెల్కు వచ్చేయండి. ఈ ఛానెల్లో అందరి మూడ్కు తగ్గట్లుగా ఎన్నో సాంగ్స్ అందుబాటులో ఉన్నాయి....
నాగబాబుకే ఆ అరుదైన రికార్డ్..
సినీ నటుడు, జనసేన నేత నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. అయితే నాగబాబును క్యాబినెట్ లోకి కను తీసుకుంటే.. శాసనమండలి నుంచి మంత్రిగా ఎన్నికైన తొలి నేతగా నాగబాబు సరికొత్త రికార్డు సృష్టిస్తారు. ఎందుకంటే...
ఈ కామర్స్ సైట్లో ఎన్ని మోసాలో తెలుసా..?
ఆన్ లైన్ ఫెస్టివల్ సేల్ వస్తుందంటే చాలామందికి పెద్ద పండుగ వచ్చినట్లే. అయితే నిజంగానే ఫెస్టివల్ సేల్ లో చాలా తక్కువ ధరకే ఆ వస్తువులు దొరుకుతున్నాయా? ఆ వస్తువులు అంత తక్కువ...
ప్రతీ రాజకీయనాయకుడికి పోసాని ఒక గుణపాఠం
అదుపు అదుపు ..మాట పొదుపు అనేది సినిమా డైలాగే అయినా ..జీవితంలో ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. నోటికి అడ్డు అదుపు లేదని ఎంత వస్తే అంత మాట్లాడితే ఇప్పుడు నటుడు, వైసీపీ నేత...
తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఐదుగురు అభ్యర్థుల ఏకగ్రీవం
తెలంగాణలో జరగనున్న ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు పోటీ లేకుండానే ఏకగ్రీవంగా ఖరారయ్యాయి. ఈ ఎన్నికలకు సంబంధించి మొత్తం ఐదు స్థానాలకు ఐదుగురు అభ్యర్థులే నామినేషన్ దాఖలు చేయడంతో పోటీ అవసరం...
రాజధాని పునః ప్రారంభ పనులకు ప్రధాని మోదీ శ్రీకారం
ఏపీ రాజధానితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వివిధ అభివృద్ధి పనులకు.. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శ్రీకారం చుట్టేలా కూటమి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది....












































