తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో తీవ్ర పోటీ
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన నాలుగు ఎమ్మెల్సీ స్థానాల కోసం ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. మార్చి 10 నామినేషన్లకు చివరి తేదీగా ఉండగా, అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధిష్ఠానం...
చైనా, పాకిస్థాన్ల కుట్రపూరిత చర్యలపై భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఆందోళన
భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఇటీవల చైనా మరియు పాకిస్థాన్ల మధ్య ఉన్న కుట్రపూరిత సంబంధాలను గురించి ఆందోళన వ్యక్తం చేశారు. చైనాలో తయారవుతున్న అనేక మిలిటరీ ఉత్పత్తులను పాకిస్థాన్...
చిన్న వయసులోనే జూనియర్ సివిల్ జడ్జిగా కెంబూరి నైమిశా
కెంబూరి నైమిశా, విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన యువతి, అతి చిన్న వయసులో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై ప్రశంసలు అందుకుంటున్నారు. నైమిశా కుటుంబం రాజకీయ మరియు సేవా రంగంలో ప్రాధాన్యత కలిగి...
సింగర్ కల్పనపై అసత్య ప్రచారం.. కఠిన చర్యలకు సిద్ధమయిన మహిళా కమిషన్
టాలీవుడ్ ప్రముఖ సింగర్ కల్పన ఇటీవల అధిక మోతాదులో నిద్ర మాత్రలు మింగడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి ఆస్పత్రిలో చేరారు. ఈ సంఘటన పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే, కొంత మంది యూట్యూబ్...
Champions Trophy Final: భారత్ vs న్యూజిలాండ్.. కొప్పు కొట్టేదెవరో.. కాని వారిపైనే అటెన్షన్
క్రికెట్ లవర్స్ ఫోకస్ మొత్తం ఇప్పుడు దుబాయ్పైనే ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో భారత్, న్యూజిలాండ్ మధ్య ఎవరు గెలుస్తారనే ఫీవర్ క్రికెట్ ఫ్యాన్స్ని ఊపేస్తోంది. నరాలు తెగే ఉత్కంఠ రేపుతోంది....
కొబ్బరినూనెతో అందం, ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చు..
కొబ్బరి నూనె శిరులు, శరీరం పోషణకే కాదు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఇందులో విటమిన్ E, K తో పాటు పాటు ఐరన్ వంటి మినరల్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి....
రన్యారావు కేసులో DRI విచారణ షురూ..
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఇటీవల అరెస్టైన కన్నడ హీరోయిన్ రన్య రావు గురించి ఒక్కొక్కటిగా కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఒకే ఏడాదిలో 30 సార్లు దుబాయ్ కు వెళ్లిన రన్య.. అంతేకాకుండా...
సీఎం చంద్రబాబును చూసి అయినా జగన్ మారుతారా?
నందమూరి,నారా,దగ్గుబాటి ఈ మూడు కుటుంబాలు ఇప్పుడు ఏకమయ్యాయి. ఇప్పుడు మూడు కుటుంబాలకు పెద్ద దిక్కు సీఎం చంద్రబాబే. నిజానికి ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వరని… బంధుత్వాలను పక్కన పెడతారని విమర్శలు...
SLBC టన్నెల్లో భరించలేని దుర్వాసన
ఫిబ్రవరి 22న జరిగిన SLBC టన్నెల్ ప్రమాదంలో గల్లంతైన ఎనిమిది మంది కార్మికుల కోసం.. 15వ రోజు కూడా రెస్క్యూ బృందం తన ఆపరేషన్ డీ ని కొనసాగిస్తూ వస్తోంది. కేరళ నుంచి...
ఉమెన్స్ డేకి ప్రధాని మోదీ స్పెషల్ ఆఫర్..
ప్రధాన మంత్రి మోదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. మహిళలకు అదిరిపోయే ఆఫర్ ను ఇచ్చారు. ముఖ్యంగా తమ మనసులోని మాటలను ప్రధాని సోషల్ మీడియా అకౌంట్ నుంచి వివరించే హక్కును కల్పించారు....












































