టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మరోసారి విమర్శలు గుప్పించిన షమా మహమ్మద్
రోహిత్ శర్మ తన శరీర బరువు, ఫిట్నెస్ గురించి ఇటీవలి కాలంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షమా మహమ్మద్ చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన చర్చలకు దారితీసాయి. రోహిత్ను...
ఆ దేశంలో వంద ఏళ్లు ఎలా బతకగలుగుతున్నారో తెలుసా? అవి అస్సలు తినరట..
ప్రపంచంలోని చాలా దేశాలు తక్కువ ఆయుర్దాయం మరియు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ, జపాన్, దక్షిణ కొరియా, హాంగ్కాంగ్ వంటి కొన్ని దేశాల ప్రజలు సుదీర్ఘకాలం ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తున్నారు. నిపుణుల ప్రకారం, వీరి...
ల్యాండింగ్ సమయంలో ఇండిగో విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం
తాజాగా చెన్నై విమానాశ్రయంలో ఓ విమానం ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ముంబై నుంచి చెన్నైకి వస్తున్న ఇండిగో ఎయిర్బస్ A321 (VT-IBI) మార్చి 8న ల్యాండింగ్ సమయంలో రన్వేను ఢీకొట్టింది. దీని...
ICC Champions Trophy: ఫైనల్లో న్యూజిలాండ్ పై టీమిండియా విజయం.. హైలెట్స్ ఇవే
భారత క్రికెట్ జట్టు మరోసారి తన విజయకేతనం ఎగురవేసింది! ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత జట్టు అసాధారణ ప్రదర్శన కనబరిచి టైటిల్ను కైవసం చేసుకుంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ...
షారుఖ్ ,అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్ కు నోటీసులు..!
వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా పాన్ మసాలా యాడ్స్ ఇస్తున్నారని అందిన ఫిర్యాదుతో.. బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్లకు సీడీఆర్సీ నోటీసులు జారీ చేసింది. ఈ ముగ్గురితో పాటు...
ఎస్ఎల్బీసీ రెస్క్యూలో పురోగతి..బురదలో మానవ అవశేషాలు
ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదం జరిగి 16 రోజులు అయింది. అయినా నేటికీ గల్లంతయిన 8మంది ఆచూకీ తెలియలేదు. దీంతో ఆ కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతంగా ఉంది. వారం రోజుల వరకూ ఎక్కడో...
అమరావతి పునర్నిర్మాణానికి డేట్ ఫిక్స్..
అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. అమరావతి రాజధాని పనుల ప్రారంభానికి సిద్ధపడిన ఏపీ ప్రభుత్వం.. ముహూర్తం సిద్ధం చేసింది. మార్చి 12 నుంచి 15 మధ్య రాజధాని పునర్నిర్మాణ...
గుండెను పదిలంగా ఉంచుకోవడానికి గుమ్మడి గింజలు చాలట..
గుమ్మడి గింజలు అంటే చాలామంది ఇష్టపడరు .ఇప్పుడు వలిచిపెట్టిన గింజలు మార్కెట్లో అమ్మకానికి రెడీగా ఉంటున్నాయి. ఈ గుమ్మడి గింజలు తినటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు....
తండ్రి బాటలోనే చినబాబు..విజన్ మార్చుకున్న లోకేష్..
నారా లోకేష్..టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయకుడు రాజకీయ వారసుడిగా పాలిటిక్స్ లోకి వచ్చారు. ఇంగ్లిష్ మీడియం చదువులు, రాజకీయ అనుభవం లేకపోవడంతో మొన్నటి వరకు ఇబ్బంది పడ్డ లోకేష్..ఇప్పుడు బాగా రాటుదేలి...
ఐపీఎల్ 2025: హైదరాబాద్ మ్యాచ్ టికెట్లపై హెచ్సీఏ వివరణ
ఐపీఎల్ 2025 సీజన్ ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుండగా, సన్రైజర్స్ హైదరాబాద్ తమ తొలి రెండు మ్యాచ్లు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఆడనుంది. మార్చి 23న రాజస్థాన్ రాయల్స్తో, మార్చి...












































