షాకింగ్.. తెలుగు రాష్ట్రాలలో వేగంగా పడిపోతున్న ఫర్టిలిటి రేటు..
ప్రపంచ వ్యాప్తంగా సంతానోత్సత్తి తగ్గుతుండటంతో.. చాలా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జనాభా పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. అయితే భారత దేశం ప్రస్తుతం మంచి స్థితిలోనే ఉన్నట్లు తెలుగు రాష్ట్రాల్లో...
పెరుగుతున్న మద్యం వినియోగం.. మహిళల్లోనూ మద్యం వ్యసనం!
ప్రతి సంవత్సరం మద్యం అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు ధరలను పెంచినా, మద్యం వినియోగం మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం మద్యం విక్రయాలు రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరుగా మారాయి....
మళ్లీ తెరుచుకోనున్న బేగంపేట ఎయిర్పోర్టు..!
తెలంగాణలో కొత్త విమానాశ్రయాల నిర్మాణంపై చర్చ జరుగుతుండగా, బేగంపేట ఎయిర్పోర్టును తిరిగి కమర్షియల్ సేవలకు తెరవనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే వరంగల్లోని మామునూరు ఎయిర్పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భద్రాద్రి...
డయాబెటిస్ ఉన్నా సరే ఈ ఫ్రూట్స్ తినొచ్చు..
చాలా మంది డయాబెటిక్ పేషెంట్లు తాము తినే ఆహారం విషయంలో అనేక సందేహాలతో ఉంటారు. ఏం తినాలి, ఏం తినకూడదనే అనుమానం నిత్యం వెంటాడుతూనే ఉంటుంది. కనీసం పండ్లు తినాలన్నా భయపడుతుంటారు. పండ్లు...
పోసాని, వంశీ విషయంలో పోలీసుల సరికొత్త అస్త్రం
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..వైసీపీ పరిపాలన కాలంలో జరిగిన ఘటనలపై దృష్టి సారించింది. ముఖ్యంగా టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడిని సీరియస్ గా తీసుకుంది. అయితే ఈ కేసులో వల్లభనేని వంశీ...
బాలయ్య అసలైన్ స్ట్రెంగ్త్ ఇదే..
ప్రముఖ రచయిత శ్రీ పరుచూరి గోపాలకృష్ణ సినీరంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి Gopala Krishna పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. అంతేకాకుండా ‘పరుచూరి పలుకులు’ పేరుతో పలు ఆసక్తికరమైన అంశాలపైన...
తక్షణమే పిల్లల్ని కనండి: స్టాలిన్ పిలుపు
తాజాగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కొత్తగా పెళ్లయిన జంటలను త్వరగా పిల్లలను కనాలని పిలుపునిచ్చారు. నాగపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్రం...
ఏపీలో మరో ఎన్నికకకు నోటిఫికేషన్ ..
ఆంధ్రప్రదేశ్లో మరో ఎమ్మెల్సీ పోరుకు రంగం రెడీ అవుతోంది. ఏపీ శాసనమండలిలో ఖాళీ అయిన 5 ఎమ్మెల్సీ స్థానాలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి సంబంధించి ఎన్నికలు మార్చి...
ప్రమాదంలో ప్రపంచ ప్రజాస్వామ్యం.. ఎవరు ముందుకు? ఎవరు వెనుకకు?
ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిస్థితి దిగజారుతున్నదని “ది ఎకనమిస్ట్” కు చెందిన ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (EIU) తాజాగా విడుదల చేసిన “డెమోక్రసీ ఇండెక్స్ 2024” స్పష్టం చేసింది. 167 దేశాల్లో ప్రజాస్వామ్య పరిస్థితులను...
జనసేన ప్లీనరీ ఒక్కరోజేనా?
మార్చి 14న జనసేన 12వ ప్లీనరీ జరగనుంది. అయితే ఇప్పటివరకు ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు జరుగుతుందని అంతా భావించినా.. దానిని ఒక రోజుకు కుదించినట్లు తెలుస్తోంది. ఏపీలో సుదీర్ఘ నిరీక్షణ...












































