అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాల కోసం టెండర్లు..
ఏపీ రాజధాని అమరావతి డెవలప్మెంట్కు సంబంధించి కీలకమైన శాశ్వత గవర్నమెంట్ భవనాల నిర్మాణంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా శాసనసభ, హైకోర్టు భవనాల నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయడానికి...
పారిశ్రామికవేత రాహుల్ హత్య కేసులో ఆ వైసీపీ నేతలు?
ఏపీలో సంచలనం రేకెత్తించిన యువ పారిశ్రామికవేత్త రాహుల్ హత్య కేసు అనేక మిస్టరీల నడుమ ఇప్పటివరకు ఓ కొలిక్కి రాలేదు. గతంలో సెల్ఫోన్ చార్జర్ వైర్ మెడకు బిగించి దిండుతో ఊపిరాడకుండా చేసి...
జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి మీ పిల్లలకు ఈ ఫుడ్స్ తినిపించండి
రెండు తెలుగు రాష్ట్రాలలో పరీక్షల ఫీవర్ నడుస్తోంది. చాలామంది విద్యార్థులకు చదివింది మర్చిపోయామంటూ ఒత్తిడికి లోనవుతున్నారు. దీంతో తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. అయితే రోజువారి తీసుకునే ఆహారంలో మన...
నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. రూ.6 వేల కోట్లతో స్వయం ఉపాధి పథకం ప్రారంభం
నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను అందించేందుకు రేవంత్ సర్కార్ మరో కీలక పథకాన్ని అమలు చేయనుంది. రూ.6 వేల కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మార్చి 2న...
ఏపీలో వచ్చే మూడు నెలలు మండే ఎండలు
ఏపీలో ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉంటాయని డియా మెటియోరాలజికల్ డిపార్ట్మెంట్ ,ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అంచనా వేసింది. మార్చి, ఏప్రిల్, మే.. ఈ మూడు నెలలు ఎండలతోపాటు, వడగాలులు...
తెలంగాణ కాంగ్రెస్లో సంచలన మార్పులు.. మీనాక్షి నటరాజన్ నేతృత్వంలో కొత్త దిశ
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. పార్టీ బలోపేతానికి అవసరమైన కఠిన నిర్ణయాలు తీసుకుంటూ, కాంగ్రెస్ను కొత్త దిశగా నడిపిస్తున్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ)...
ట్రంప్, జెలెన్స్కీ వాగ్వాదం: వార్ ని తలపించిన భేటీ..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిసేలా శాంతి చర్చలు జరిపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే ఇటీవల అమెరికాలో ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ మధ్య జరిగిన భేటీ...
బెనాగిల్ కేవ్స్ ఎందుకు అంత ప్రాచుర్యం పొందాయో తెలుసా..?
Karthi Kites అనే యూట్యూబ్ లో ఎన్నో రకాల వీడియో వ్లాగ్స్ చేస్తూ అలరిస్తున్న కార్తీక తాజాగా మరో వీడియోతో మనందరి ముందుకు వచ్చారు. ఇప్పటికే సినిమా రివ్యూలతో పాటు జర్మనిలో ఉన్న...
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్ష హాళ్లలో అనలాగ్ వాచ్లకు నిషేధం
టెక్నాలజీ అభివృద్ధితో హైటెక్ కాపీయింగ్ మరింత పెరుగుతోంది. ప్రస్తుతం పరీక్షల సమయం దగ్గర పడుతుండటంతో విద్యార్థులు మరియు అధికారులు దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. మార్చి 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు...
పాత వాహనాలకు షాక్: మార్చి 31 నుంచి కొత్త నిబంధనలు
15 ఏళ్లకు పైబడిన వాహనాలను కలిగినవారికి షాకిచ్చే నిర్ణయం తీసుకుంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఢిల్లీలోని పెట్రోల్ బంకులు మార్చి 31 తర్వాత ఈ పాత వాహనాలకు ఇంధనం అందించకుండా నిరాకరించనున్నాయి....












































