ఏపీ ప్రభుత్వ ‘తల్లికి వందనం’ పథకం అప్డేట్..
ఏపీ ప్రభుత్వం తమ ప్రతిష్టాత్మక "తల్లికి వందనం" పథకానికి సంబంధించి తాజా అప్డేట్ను విడుదల చేసింది. బడ్జెట్ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ తెలిపారు, ఈ పథకాన్ని మే నెల...
వాట్సాప్లో యూపీఐ లైట్ ఫీచర్తో ఎన్నో సేవలు..
వాట్సాప్ వినియోగం ఒక్క ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా విపరీతంగా పెరిగిపోయింది. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి వాట్సాప్ సంస్థ సరికొత్త ఫీచర్స్ను ఇంట్రడ్యూస్ చేస్తోంది. ఇప్పటికే ఎన్నో ఫీచర్స్ను అందుబాటులోకి తీసుకురాగా,...
పాతబస్తీలో మెట్రో వద్దంటూ హైకోర్టులో పిల్ దాఖలు
హైదరాబాద్ పాతబస్తీలో మెట్రో రైలు విస్తరణ పనులను ఆపాలని హైకోర్టులో తాజాగా పిల్ దాఖలైంది. పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ దాఖలు చేసిన ఈ పిల్ పై తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడానికి...
నేటితో కుల గణన సర్వే పూర్తి ..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కుల గణన సర్వే గడువు నేటితో ముగుస్తుంది. ఇంకా సర్వేలో పాల్గొనని వారు వెంటనే పాల్గొనాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు....
మాట్రిమోనీ మోసం: వైద్యురాలిని ఫోటోలతో బెదిరింపు.. అదనపు డబ్బు డిమాండ్
హైదరాబాద్ జూబ్లీహిల్స్కు చెందిన 31 ఏళ్ల వైద్యురాలు, జనవరిలో మ్యాట్రీమోనీ ద్వారా హర్ష చెరుకూరి అనే యువకుడితో పరిచయమయ్యింది. ఫోన్ నంబర్లు పంచుకుని వాట్సాప్ ద్వారా సంభాషణ మొదలైనప్పటినుండి, అతడు తన తల్లిదండ్రులు...
Video: పుణే టూ ముంబై మధ్యలో ఈ అద్భుతం ఎప్పుడైన చూశారా..? మధ్యలో టన్నెల్స్ కూడా..
ట్రావెలర్ మనోజ్ఞ సూర్యదేవర పలు పర్యటక ప్రాంతాల గురించి ఆసక్తికరమైన అంశాలు.. ఎవరికీ తెలియనివి, అందరికీ ఉపయోగపడే విషయాలపై వీడియోలు చేసి యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేస్తున్నారు. ట్రావెల్ వ్లాగ్స్ మరియు...
ట్రంప్ గోల్డ్ కార్డ్..విద్యార్థులకు మేలా? చేటా?
ట్రంప్ గోల్డ్ కార్డు ప్రకటన చేయగానే..ప్రపంచవ్యాప్తంగా దీని గురించే చర్చ నడుస్తోంది. అసలు ఈ కార్డుతో ఉపయోగాలున్నాయా.ముఖ్యంగా విద్యార్థులకు ఉపయోగం ఎంత అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తాజాగా డొనాల్డ్ ట్రంప్ తెరపైకి గోల్డ్...
గుడ్డు ఆరోగ్యానికి వెరీ గుడ్డే ..కానీ ..
అన్ని పోషకాలు కలిగిన ఆహారం ఏదైనా ఉందంటే.. అది ఒక్క గుడ్డు మాత్రమే అని.. రోజూ ఎగ్ తినండని వైద్యులు చెబుతూ ఉంటారు. గుడ్డులో తొమ్మిది రకాల ప్రోటీన్లు, శరీరానికి అవసరమైన 9...
ఏపీ అసెంబ్లీలో 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ప్రభుత్వం రూ. 3,22,359 కోట్లతో వార్షిక బడ్జెట్ను ప్రకటించింది. నిర్ణయించిన ముహుర్తం...
ఎవరీ అనితా ఆనంద్..? ట్రూడో రాజీనామా అనంతరం కెనడా కొత్త ప్రధానిపై దృష్టి
జస్టిన్ ట్రూడో రాజీనామా తర్వాత కెనడాలో ప్రధానమంత్రి పదవి కోసం కొత్త అభ్యర్థులు తెరపైకి వస్తున్నారు. రానున్న ఎన్నికల్లో కొత్త నేతను ఎంపిక చేయనున్నారు. ఈ క్రమంలో భారతీయ సంతతికి చెందిన అనితా...












































