త్రిభాషా సూత్రంపై తమిళనాడు.. కేంద్రం మధ్య వివాదం
జాతీయ విద్యా విధానం (NEP) కింద త్రిభాషా సూత్రాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయడంపై తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హిందీ, సంస్కృత భాషలను బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపించారు. హిందీని...
ఎయిర్పోర్టుల్లో గోల్డ్ స్మగ్లింగ్.. మాయ చేద్దామనుకుని పక్కా స్కెచ్ వేశారు కాని..
దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టులు గోల్డ్ స్మగ్లింగ్కు ప్రధాన అడ్డాలుగా మారుతున్నాయి. ఢిల్లీ, శంషాబాద్, చెన్నై, కోల్కతా, ముంబై వంటి ప్రధాన విమానాశ్రయాల్లో బంగారం అక్రమ రవాణా ఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. స్మగ్లర్లు కొత్త...
తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై స్పష్టత ఇచ్చిన సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా వివరించారు. రాష్ట్రానికి నెలవారీగా వచ్చే ఆదాయం, ఖర్చు వివరాలను మీడియాతో చిట్చాట్లో తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రానికి నెలకు సుమారు ₹18,500 కోట్ల...
మహా శివరాత్రి సందర్భంగా అమీషా పటేల్కు చేదు అనుభవం..
మహా శివరాత్రి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరగగా, బుధవారం (ఫిబ్రవరి 27) శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు కూడా శివాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో...
ఈపీఎఫ్ వినియోగదారులకు అప్డేట్..వడ్డీ రేటు తగ్గింపు.. యూపీఐ ద్వారా ఉపసంహరణ సౌకర్యం
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఖాతాదారులకు త్వరలోనే ఒక చేదు వార్త అందనుంది. 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, ఈపీఎఫ్పై వడ్డీ రేటును తగ్గించే అవకాశం ఉంది. ప్రస్తుతం 8.25% వడ్డీ రేటు...
డబుల్ మసాలా మటన్ బిర్యానీ తయారీ విధానం..
నిరుపేదలకు అన్నం పెడుతున్న యూట్యూబర్ ఖ్వాజా మొయినుద్దీన్. నిత్యం ఏదో ఓ వంటకాన్ని ఎలా వండాలో వివరిస్తూ ఆ వీడియోలను Nawab’s Kitchen Official ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నారు. అంతే కాదు ఆ...
తుది దశకు చేరుకున్న ఏపీ బడ్జెట్ కసరత్తు..
ఏపీ ప్రభుత్వ బడ్జెట్కు కౌంట్డౌన్ మొదలైంది. ఏపీ GSDP వృద్ధి రేటు 15 శాతం సాధించడం, 2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందడం ఈ బడ్జెట్ ముఖ్య లక్ష్యం. దీని కోసం...
చిన్నిచిన్ని చిట్కాలతోనే ..పని ఈజీ, టేస్ట్ అదుర్స్
కొంతమంది వంటింట్లో చేసే చిన్న చిన్న పనులకు కూడా హైరానా పడిపోతారు. మరికొంతమంది అయితే చాలా ఈజీగా పనులు చేసుకోవడమే కాకుండా పక్కవాళ్లకు కూడా హెల్ప్ చేస్తుంటారు. అయితే కొద్ది పాటి చిట్కాలు...
సిబిల్ స్కోర్ తగ్గితే ఇలా చేస్తే చాలు..
కొన్నిసార్లు సిబిల్ స్కోరు తగ్గిపోయి కొత్త రుణం తీసుకునే సమయంలో ఇబ్బంది ఎదురవుతుంది. సిబిల్ స్కోర్ ఎంత బాగా ఉంటే అంత ఈజీగా పని అవుతుంది. అలాగే తక్కువ వడ్డీ రేటుతో ఎక్కువ...
ఆరో రోజు కొనసాగుతున్న టన్నెల్ రెస్క్యూ పనులు..
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం మార్గం ప్రమాద ఘటనలో చిక్కుకుపోయిన 8 మందిని కాపాడటానికి ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.SLBC టన్నెల్లో ఆరో రోజు కూడా రెస్క్యూ పనులు కొనసాగుతూనే...












































