ICC Champions Trophy 2025: టీమిండియా స్క్వాడ్ ఇదే..
భారత జట్టును ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ప్రకటించారు. రోహిత్ శర్మ సారథ్యంలోని ఈ జట్టులో శుభ్మన్ గిల్ను వైస్ కెప్టెన్గా నియమించారు. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన ఈ...
ఉదయాన్నే రక్తంలో షుగర్ ఎందుకు పెరుతుగుతంది..?
మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తంలో చక్కెర స్థాయిలు రోజంతా మారుతూ ఉంటాయి. కాబట్టి మధుమేహాన్ని ప్రతిసారీ గ్లూకోమీటర్తో పరీక్షించుకోవాలి. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులలో ఉదయం పూట రక్తంలో చక్కెర స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది....
30 లక్షల కుక్కలు బలి? ఫుట్బాల్ వరల్డ్ కప్ కోసం మొరాకో దారుణ ప్లాన్
2030 ఫిఫా ఫుట్బాల్ ప్రపంచ కప్ పోటీలకు ఆతిథ్యమివ్వబోయే మొరాకో దేశం, భారీ వివాదంలో చిక్కుకుంది. ఈ ప్రెస్టీజియస్ ఈవెంట్ కోసం దేశం మొత్తం మీద 30 లక్షల వీధికుక్కలను చంపేందుకు మొరాకో...
మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్: టీచర్గా మారి చరిత్ర సృష్టించిన కలెక్టర్!
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాలన సంబంధిత బాధ్యతలతో బిజీగా ఉంటూనే, విద్యార్థుల విద్యాపరమైన సమస్యలను పరిష్కరించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలపై నిఘా పెట్టిన కలెక్టర్, తన...
రెండు తెలుగు రాష్ట్రాల్లో దావోస్ ఎవరికి దాసోహం?
ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టి ప్రపంచ పెట్టుబడుల సదస్సు పైనే ఉంది. ఏటా దావోస్ లో అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు జరుగుతూ ఉంటుంది. ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు, దిగ్గజ...
స్వీట్స్ తినాలనిపించడం విటమిన్ల లోపమేనని మీకు తెలుసా?
స్వీట్లు అంటే మామూలుగానే చాలామంది ఇష్టపడతారు. స్వీట్స్ ఎక్కడ కనిపించినా ఓ పట్టు పట్టేస్తారు. ఇప్పుడు కాస్త అవేర్నెస్ వచ్చి తీపి పదార్థాలకు దూరంగా ఉంటున్నా కూడా మనసు మాత్రం పదేపదే స్వీట్స్...
44 రోజుల మహా కుంభమేళా..45 కోట్ల మంది భక్తుల పుణ్య స్నానాలు
భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవాలలో మహా కుంభమేళా ఒకటి. హిందూ ధర్మంలో నాలుగు ప్రధాన పుణ్య ప్రాంతాలలో మాత్రమే ఈ కుంభమేళాను నిర్వహిస్తారు. ప్రతి 12 ఏళ్లకోసారి ఈ మహా...
తెలంగాణ బీజేపీ చీఫ్ రేసులో ముగ్గురు..
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక క్లైమాక్స్కి చేరుకుంది. ఈ నెలాఖరుకే రాష్ట్ర బీజేపీకి కొత్త రథసారథి వస్తారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించడంతో.. కౌన్ బనేగా...
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ప్రియులకు శుభవార్త
తెలుగు రాష్ట్రాల్లో మాంసం ప్రియులు లొట్టలు వేసుకునే వార్త ఇప్పుడు మార్కెట్లో వినిపిస్తోంది. కొందరికి సండే వస్తే చాలు ముక్క లేనిదే ముద్ద దిగదన్నట్లు ఉంటారు .మరికొంత మంది ఛాన్స్ దొరకాలే కానీ...
సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో సంచలనం నిజాలు..
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై దాడి చేసిన కేసులో ముంబై పోలీసులు కీలక మలుపు తిప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని శనివారం (జనవరి 19) థానేలో అరెస్టు చేశారు. నిందితుడి అసలైన...









































