ఇండియా కూటమిలో ఎవరికి వారు యమునా తీరు.. కాంగ్రెస్ తీరుపై పెరుగుతున్న మిత్రపక్షాల అసంతృప్తి
ఇండియా కూటమిలో ఎవరికి వారు యమునా తీరులాగా పరిస్థితి తయారయ్యింది. కాంగ్రెస్ తీరుపై అసంతృప్తితో ఉన్న మిత్రపక్షాల సంఖ్య పెరుగుతోంది. ఢిల్లీలో ఒంటరిగా పోటీ చేస్తామని ఆప్ ఇప్పటికే ప్రకటించింది. పార్లమెంట్ సమావేశాలు...
వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చినోడే టైటిల్ కొడతాడా? బిగ్ బాస్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ అవుతుందా?
బిగ్ బాస్ సీజన్ 8 మరికొద్ది రోజుల్లోనే ముగియనుండటంతో..బిగ్ బాస్ టైటిల్ ఎవరు కొడతారు?.. ఈ సీజన్ విజేతగా ఎవరు నిలుస్తారు అన్న చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. అయితే నిఖిల్, గౌతమ్...
వీడియో గేమ్స్ ఆడేవారికోసం అదిరిపోయే గేమింగ్ కీ బోర్డ్..
గేమ్స్ అంటే అందరికి ఇష్టమే... పెద్దవాళ్లు కూడా వయస్సుతో సంబంధం లేకుండా గేమ్స్ ఆడుతుంటారు. ఒకప్పుడు గేమ్స్ ఆడడానికి నలుగురు మనుషులు, గ్రౌండ్, గేమ్కు సంబంధించిన వస్తువులు కావాల్సి వచ్చేవి. కానీ ఇప్పుడు...
తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ , టీటీడీ కీలక నిర్ణయం!
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల సందడి పెరుగుతోంది. మంగళవారం నాడు 67,284 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఇందులో 19,064 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, టీటీడీ హుండీ...
నితీష్ రెడ్డిని జట్టులో కొనసాగించడమే ప్రమాదమా? సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యలపై అభిమానుల ఆగ్రహం!
తెలుగు తేజం, యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని తుది జట్టులో కొనసాగించడం రిస్క్ అని ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నితీష్ బ్యాటింగ్లో మెరుగ్గా రాణించినా,...
పుష్ప 2 సునామీ: వెయ్యి కోట్ల క్లబ్లో అరుదైన రికార్డు!
అల్లు అర్జున్ నటించిన "పుష్ప 2: ది రూల్" బాక్సాఫీస్ దగ్గర కొత్త చరిత్ర రాస్తోంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం, అద్భుతమైన వసూళ్లతో వరుస రికార్డులు సృష్టిస్తోంది. కేవలం ఆరు...
కోడి గుడ్డు కంటే చికెన్ చీప్: ధర పెరుగుదల వెనుక అసలు కారణాలేంటి?
నిత్యవసర వస్తువుల ధరలు ఇప్పటికే సామాన్యులను ఇబ్బంది పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో, కోడి గుడ్ల ధరలు అమాంతం పెరిగిపోవడం మరింత భారంగా మారింది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో ఒక్కో గుడ్డు ధర రూ.7...
ఇండియా కూటమి సారథిగా మమతా బెనర్జీ? వైఎస్సార్సీపీ అనూహ్య మద్దతు!
విపక్ష ‘ఇండియా’ కూటమి సారథ్యం ఎవరు చేపట్టనున్నారు అనే ప్రశ్న దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ పేరు బలంగా వినిపిస్తోంది. ఆమెకు...
ఈ శీతాకాల సమావేశాల్లోనే జమిలి బిల్లు? కేంద్రం వ్యూహం హైలైట్!
దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణ కోసం కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకం ఇప్పుడు మరింత వేగం పుంజుకుంటోంది. ఇప్పటికే కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన జమిలి ఎన్నికల ప్రతిపాదనపై పార్లమెంటరీ కమిటీ అభిప్రాయాన్ని...
40 ఏళ్లు దాటిన మహిళలకు అలర్ట్ ప్రతీ ఏడాది ఈ పరీక్షలు చేయించుకోవాల్సిందే..
వయసు పెరిగే కొద్ది మహిళలకు ఆరోగ్యం విషయంలో సవాళ్లు ఎదురవుతుంటాయి. అందుకే, 30, 40ల వయసులో ఉన్న మహిళలు కొన్ని వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. లేదంటే ఫ్యూచర్లో ఎన్నో...













































