Tag: Andhra Pradesh
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష వాయిదా
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ వాయిదా పడింది. సెప్టెంబర్ 2 నుంచి 9 వరకు జరగాల్సిన పరీక్షలను ఏపీపీఎస్సీ వాయిదా వేసింది. అయితే ప్రిపరేషన్ కు మరింత సమయం కావాలని మెయిన్స్ అభ్యర్థుల నుంచి...
డేంజర్లో జగన్..
ఆంధ్రప్రదేశ్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ ఎంట్రీకి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో... ఏపీలో సీబీఐ విచారణకు అనుమతిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది.జీవో ప్రకారం కేంద్ర సంస్థలు, ఉద్యోగులు,...
తిరుమలలో ఆగస్టు 27న గోకులాష్టమి ఆస్థానం, 28న ఉట్లోత్సవం
తిరుమల తిరుపతి దేవస్థానం హిందువుల అతి ముఖ్యమైన పండుగలలో ఒకటైన జన్మాష్టమి వేడుకలను తిరుపతిలో అత్యంత ఘనంగా నిర్వహించనుంది. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని సాక్షాత్తు ద్వాపరయుగ పురుషుడైన శ్రీకృష్ణునిగా స్మరించుకుని ఆగస్టు 27వ...
ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సీఎం భేటీ..
ప్రపంచ బ్యాంకు సహకారంతో అమరావతికి నిధులు సమకూర్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు మరియు ఏడీబీ ప్రతినిధులు ఏపీ రాజధాని అమరావతిని సందర్శించారు. రాజధాని అమరావతికి నిధులు అందించే...
జనవాణిపై జనసేనాని స్పెషల్ ఫోకస్
ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న మార్పును ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తున్నారు. అప్పటికీ , ఇప్పటికీ ఉన్న ఏపీని గాడిన పెట్టడానికి ఈ కొద్ది రోజుల్లోనే సీఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సీఎం...
శ్రీసిటీలో సీఎం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత తన మార్కు పరిపాలన ఎలా ఉంటుందో చూపిస్తూ ముందుకువెళుతున్నారు. వైసీపీ నేతలకు పాలన అంటే ఇలా ఉండాలని చెబుతూనే..అభివృద్ధిపైన ఫోకస్ పెంచుతున్నారు. ఈ...
టీటీడీ పరిపాలనా భవనంలో ఫైల్స్ దగ్ధం.. కారణమేంటి?
తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచ ప్రసిద్ది చెందిన దేవాలయం అనే విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరంలేదు. తిరుపతి నగరంలో టీటీడీ పరిపాలనా భవనం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనంలో...
నేడు వర్షాలు పడే ప్రాంతాలివే…
తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల నుంచి వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.. ఈ క్రమంలోనే.. వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది.. మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా...
మళ్లీ ఫోన్పే లోనే కరెంట్ బిల్
కరెంట్ బిల్లుల చెల్లింపు విషయంలో ఇటీవల కీలక నిర్ణయాన్ని తీసుకున్న టీజీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ ఇప్పుడు దానిని వెనక్కి తీసుకున్నాయి. ఫోన్ పే ద్వారా కరెంట్ బిల్లులు చెల్లించవచ్చని ప్రకటించాయి. ఇటీవల ఫోన్ పే,...
ఢిల్లీ టూ అమరావతి మధ్య ఫ్లైట్
దేశ రాజధాని ఢిల్లీ నుంచి విజయవాడకు వెళ్లే వారు డైరక్ట్ ఫ్లైట్ లేక ఇన్ని రోజులు ఇబ్బందులు పడేవారు. అయితే ఇప్పుడు వారికి ఇండిగో శుభవార్త చెప్పింది. ఢిల్లీకి వెళ్లడానికి ఇండిగో కంపెనీ...
















































