Tag: investigate the breach in PM Modi’s security
పంజాబ్ పర్యటనలో ప్రధాని భద్రతా లోపంపై విచారణ కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీం
ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో ఏర్పడిన భద్రతా లోపంపై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్రం...


































