విజయవంతంగా కొనసాగుతున్న ‘కంటి వెలుగు’, ఇప్పటికే 90,42,784 మందికి కంటి పరీక్షలు

Kanti Velugu 9042784 People Screened and Reading Glasses Handed over to 1494591 People Till March 27th,Kanti Velugu 9042784 People Screened,Reading Glasses Handed Over To 1494591 People,Kanti Velugu Till March 27th,Mango News,Mango News Telugu,Kanti Velugu Reaches Out To Over 88.5L People,Telangana News,Kanti Velugu Latest News and Updates,Telangana Kanti Velugu drive,Telanganas Free Kanti Velugu Eye Camps,Telangana Kanti Velugu Scheme 2023,Kanti Velugu 2023

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు వైద్య శిబిరాలలో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు (మార్చి 27, సోమవారం) 90 లక్షల 42 వేల 784 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. అలాగే కంటి వెలుగు కార్యక్రమములో మార్చి 27 నాటికీ మొత్తం 14 లక్షల 94 వేల 591 మందికి కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది. ఈ మేరకు కంటి వెలుగు కార్యక్రమ తాజా వివరాలను ప్రభుత్వం ఒక ప్రకటన ద్వారా విడుదల చేసింది.

కంటి వెలుగు (2023, మార్చి 27న): 

కంటి ప‌రీక్ష‌లు: 1,90,529 మంది
రీడింగ్ గ్లాసెస్ పంపిణీ: 22,224
ప్రిస్కిప్ష‌న్ గ్లాసెస్ కోసం రెఫ‌ర్‌: 19,387
కంటి స‌మ‌స్య‌లు లేనివారు: 1,48,917 మంది

కంటివెలుగులో ఇప్పటివరకు (మార్చి 27, సోమవారం) మొత్తం వివరాలు:

మొత్తం కంటి ప‌రీక్ష‌లు: 90,42,784 మంది
మొత్తం రీడింగ్ గ్లాసెస్ పంపిణీ: 14,94,591
మొత్తం ప్రిస్కిప్ష‌న్ గ్లాసెస్ కోసం రెఫ‌ర్‌: 11,04,603
కంటి స‌మ‌స్య‌లు లేనివారు: 64,43,458 మంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE