నేడు చందనవెల్లిలో వెల్‌స్పన్‌ గ్రూప్‌ టెక్స్‌టైల్ ప్లాంట్‌ ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

Minister KTR will Inaugurate Welspun Group Technical Textile Plant at Chandanvelly in Ranga Reddy Dist Today,Minister KTR,will Inaugurate,Welspun Group Technical Textile Plant, Chandanvelly in Ranga Reddy Dist Today,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు (ఫిబ్రవరి 22, బుధవారం) రంగారెడ్డి జిల్లాలోని చందనవెల్లిలో వెల్‌స్పన్‌ గ్రూప్‌కు చెందిన అత్యాధునిక సాంకేతిక టెక్స్‌టైల్ ప్లాంట్‌ను ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ, వెల్‌స్పన్‌ గ్రూప్‌ టెక్స్‌టైల్ ప్లాంట్‌ పోటోలను షేర్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టెక్స్‌టైల్ అండ్ అపారేల్ పాలసీ అధ్భుత ఫలితాలు సాధిస్తుందని, వెల్‌స్పన్, కిటెక్స్ మరియు యంగ్‌వన్ వంటి పెద్ద టెక్స్‌టైల్ దిగ్గజాలు తెలంగాణలో తమ సంస్థలను నెలకొల్పాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE