తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు (ఫిబ్రవరి 22, బుధవారం) రంగారెడ్డి జిల్లాలోని చందనవెల్లిలో వెల్స్పన్ గ్రూప్కు చెందిన అత్యాధునిక సాంకేతిక టెక్స్టైల్ ప్లాంట్ను ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ, వెల్స్పన్ గ్రూప్ టెక్స్టైల్ ప్లాంట్ పోటోలను షేర్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టెక్స్టైల్ అండ్ అపారేల్ పాలసీ అధ్భుత ఫలితాలు సాధిస్తుందని, వెల్స్పన్, కిటెక్స్ మరియు యంగ్వన్ వంటి పెద్ద టెక్స్టైల్ దిగ్గజాలు తెలంగాణలో తమ సంస్థలను నెలకొల్పాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
Will be inaugurating this state of the art Technical textile plant of @TheWelspunGroup at Chandanvelli in Ranga Reddy district today
Telangana’s Textile & Apparel policy has been a major success with large textile companies such as Welspun, KITEX and YoungOne endorsing it pic.twitter.com/IzZrQgvv0U
— KTR (@KTRBRS) February 22, 2023
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE