టెంపుల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ను ప్రారంభించిన ఏపీ సీఎం జగన్

Andhra brings all endowments temples under online, Andhra Pradesh CM launches Temple Management System, AP CM YS Jagan, AP CM YS Jagan Launches Temple Management System, CM Jagan launches Temple Management System, E-management system for temples launched in Andhra, Mango News, Temple Management System, Temple management system launched, YS Jagan Launches Temple Management System Launches Temple Management System

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు టెంపుల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ను ప్రారంభించారు. తాడేపల్లిలో క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, దేవాదాయ శాఖ అధికారులు, ఇతరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ దేవాలయాల్లో స్వచ్ఛమైన, పారదర్శకమైన వ్యవస్థలు ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని దేవాలయాల్లో అవినీతి లేకుండా చేయడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని తెలిపారు. అలాగే భక్తులకు క్యూఆర్ కోడ్ ద్వారా ఈ-హుండీకి కానుకలు సమర్పించే అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ