Home Search
జగన్ - search results
If you're not happy with the results, please do another search
ఏప్రిల్ 3న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. ఏప్రిల్ 3వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన...
ముగిసిన సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన.. ఏపీకి చెందిన పలు అంశాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన ఆయన గురువారం తన పర్యటనను ముగించుకుని ఈరోజు మధ్యాహ్నానికి...
తెలుగు ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైఎస్ జగన్
శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు గురువారం సీఎం జగన్ ఒక ప్రకటనలో ఇలా తెలిపారు.. 'తెలుగు...
నేడు ఢిల్లీకి సీఎం జగన్.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో కీలక భేటీలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్న ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ...
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు ఏర్పాటు చేయాలన్నదే మా లక్ష్యం – జీ-20 సదస్సులో సీఎం జగన్
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు ఏర్పాటు చేయాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు మంగళవారం రాత్రి జీ-20 సదస్సు తొలిరోజు ప్రతినిధులతో ప్రత్యేకంగా...
సీఎం జగన్ ను కలిసిన అగస్టే టానో కోమ్ నేతృత్వంలోని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం
భారత్ లో ప్రపంచ బ్యాంక్ డైరెక్టర్ అగస్టే టానో కోమ్ నేతృత్వంలోని ప్రపంచబ్యాంక్ ప్రతినిధుల బృందం సోమవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసింది. ఈ...
సీఎం జగన్ పరిపాలనపై వైసీపీ ఎమ్మెల్యేలే అసంతృప్తితో ఉన్నారు – నారా లోకేష్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కొనసాగుతోంది. మంగళవారం 53వ రోజు యువగళం పాదయాత్ర గుమ్మయ్యగారిపల్లి క్యాంప్ సైట్ నుంచి...
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్తో సీఎం జగన్ భేటీ.. పలు కీలక అంశాలపై గంటకు పైగా చర్చ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ మేరకు సోమవారం రాజ్భవన్కు వెళ్లిన సీఎం జగన్ గవర్నర్ను శాలువాతో...
రేపు విశాఖ పర్యటనకు సీఎం జగన్.. జీ-20 ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన మార్చి 28, 29 తేదీల్లో జరుగుతున్న రెండో జీ-20 ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమ్మిట్లో పాల్గొననున్నారు....
ఏప్రిల్ 5న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కళ్యాణ మహోత్సవం, సీఎం జగన్ కు ఆహ్వానపత్రిక అందించిన టీటీడీ చైర్మన్
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు వైఎస్ఆర్ జిల్లాలోని ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా...