Home Search
జగన్ - search results
If you're not happy with the results, please do another search
నేడు ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్ జగన్, రేపు జరిగే నీతిఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ కు హాజరు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో సీఎం వైఎస్ జగన్ ఢిల్లీకి చేరుకొని, రాత్రికి...
‘రాజాం’ నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యకర్తలతో సీఎం జగన్ భేటీ.. ఈసారి మన లక్ష్యం 151 కాదు, 175
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్సీపీ కార్యకర్తలతో ముఖాముఖిలో భాగంగా విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ కార్యకర్తలతో క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై...
వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్, డ్రోన్ల వినియోగంపై దృష్టి సారించాలని ఆదేశం
రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగంపై దృష్టి సారించాలని ఆదేశించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు శుక్రవారం ఆయన వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు....
కుప్పం నా సొంత నియోజకవర్గంతో సమానం, ఈసారి అక్కడ భరత్ను గెలిపిస్తే మంత్రిని చేస్తాను – సీఎం జగన్
కుప్పం నా సొంత నియోజకవర్గంతో సమానం అని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. మూడేళ్లుగా భరత్ అక్కడ చిత్తశుద్ధితో పని చేస్తున్నాడని, భరత్కు ఒక్కసారి తోడుగా నిలబడి గెలిపించుకుని...
రేపటినుంచి వైసీపీ కార్యకర్తలతో సీఎం జగన్ భేటీలు.. ముందుగా కుప్పం నియోజకవర్గంపై దృష్టి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పార్టీ బాగు కోసం నిరంతరం పాటుపడుతున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను నేరుగా కలవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆగస్ట్ 4వ...
ఏపీ గవర్నర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం వైఎస్...
ఏపీలోని 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు, రూ. 395 కోట్ల ‘జగనన్న తోడు’ నిధులు పంపిణీ చేసిన...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిరు వ్యాపారులకు శుభవార్త. ఈ మేరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 'జగనన్న తోడు' పథకం కింద నిధులు పంపిణీ చేసారు. బుధవారం ఆయన...
భూ వివాదాల పరిష్కారం కోసం ప్రతి మండలంలో ట్రైబ్యునల్ ఏర్పాటు.. ‘జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష’పై సమీక్షలో సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపడుతున్న సమగ్ర సర్వేతో భూ వివాదాలన్నీ పరిష్కారమవుతాయని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. మంగళవారం ఆయన 'జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష' పథకంపై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని తన...
నేడు జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 146వ జయంతి.. ఘన నివాళులు అర్పించిన ఏపీ సీఎం జగన్
నేడు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 146వ జయంతి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ...
నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి అధిక ప్రాధానత్య ఇవ్వాలి – గృహనిర్మాణ శాఖపై సమీక్షలో సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గృహనిర్మాణ శాఖపై సమీక్ష చేపట్టారు. సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి పలువురు గృహనిర్మాణ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమీక్షలో...