భారతీయ విద్యార్థులపై వీసా రద్దు గండం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు, కఠిన చర్యలతో.. ఇప్పటికే అమెరికాలో ఉన్న తెలుగు విద్యార్థులు ఇబ్బంది పడుతుండగా.. కొత్తవారు వెళ్లడానికి భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో అక్కడి తెలుగు విద్యార్థులపై...
మళ్లీ వేడెక్కిన చైనా-అమెరికా వాణిజ్య యుద్ధం.. 104 శాతానికి సుంకాలు పెంచిన అమెరికా
అగ్రరాజ్యమైన అమెరికా, ఆర్థిక శక్తిగా ఎదిగిన చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమవుతోంది. ఇరు దేశాల మధ్య సుంకాల పోరు రోజురోజుకీ పెరుగుతోంది. తాజా పరిణామాల్లో అమెరికా చైనా మీద విధిస్తున్న...
నక్కపల్లిలో అర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్కు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. నక్కపల్లి ఏపీఐఐసీ సెజ్లో ప్రపంచస్థాయి ఉక్కు సంస్థ అర్సెల్లార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ (AM/NS) ఆధ్వర్యంలో ఒక భారీ స్టీల్...
ఏపీలో ఇకపై బియ్యంతో పాటు చిరు ధాన్యాల పంపిణీ..!
ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పడానికి రెడీ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇక నుంచి రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు చిరు ధాన్యాలను కూడా సరఫరా చేయడానికి నిర్ణయం...
అక్రమ వలసదారులకు భారీ జరిమానాలు, ఆస్తుల జప్తు
గ్రేట్ అమెరికా మేక్ ఎగైన్ నినాదంతో భారీ మెజారిటీతో గెలిచిన డొనాల్డ్ ట్రంప్.. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక అక్రమ వలసదారులపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ...
గేదె, ఆవు పాలల్లో ఏవి మంచివి?
పాలు పౌష్టికాహారం అని డాక్టర్లు చెప్పడంతో.. చిన్నప్పటి నుంచీ తమ పిల్లలకు ప్రతీ రోజూ పాలు తాగడాన్ని పెద్దవాళ్లు అలవాటు చేస్తారు. పాలులో ప్రోటీన్, కార్బోహైడ్రేట్, కొవ్వు, విటమిన్లు, ఖనిజాలు వంటి ఎన్నో...
చైర్మన్ చంద్రబాబు.. వైస్ చైర్మన్ పవన్ కళ్యాణ్
నారా చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా మాత్రమే కాదు. పలు సంస్థలకు చైర్మన్గానూ వ్యవహరిస్తున్నారు. ఏపీలో అన్ని పనులను చక్కబెట్టడానికి, అభివృద్ధిని శరవేగంగా పట్టాలెక్కించడానికి ఆయన చైర్మన్ గా కూడా బాధ్యతలను భుజాన...
ఆలుతో చేసిన వంటకాలంటే బాగా ఇష్టమా? అయితే ఒక్క క్షణం ఇది చదవండి..
మారిన జీవనవిధానానికి తగినట్లుగా మారిన ఆహారపు అలవాట్లు, వాతావరణంలో జరుగుతున్న మార్పుల వల్ల ఇప్పుడు కొత్త కొత్త వ్యాధులు , ఇతర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా క్యాన్సర్ బారిన పడే వారి...
తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు
ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేనంతగా ఎండలు దంచికొడుతున్నాయి. ఫిబ్రవరి ఎంటర్ అవకముందే భానుడు భగభగమండిపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోయారు. మార్చిలోనూ అదే రేంజ్లో ఉష్ణోగ్రతలు పెరిగినా.. ద్రోణి ప్రభావంతో...
అందరూ రామాయణం, మహాభారతం చదవాలి: వెంకయ్యనాయుడు
నెల్లూరు జిల్లా డి .చౌటుపాళెంలో తాజాగా జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న వెంకయ్య నాయుడు.. తన ప్రసంగాల్లో రామాయణం, మహాభారతం నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చంటూ అందరికీ పిలుపునిచ్చారు. రామాయణంలో శ్రీరాముడు ఆదర్శ...















































