తెలంగాణ బడ్జెట్ 2025 హైలెట్స్ ఇవే.. ఆరోగ్య, విద్య, సంక్షేమానికి భారీ కేటాయింపులు!
తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మూడోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.3,04,965 కోట్లతో బడ్జెట్ను సభలో సమర్పించారు. ఈ బడ్జెట్లో ప్రభుత్వం సామాన్యులకు గుడ్ న్యూస్...
బ్యూటిఫుల్ రోమాంటిక్ షార్ట్ ఫిల్మ్..
వాళ్లిద్దరూ కలిస్తే అనే లేటెస్ట్ తెలుగు షార్ట్ ఫిల్మ్ యూట్యూట్ లో మంచి వ్యూస్ ని సొంత చేసుకుంటుంది. ఈ సినిమాను గోపాల జోస్యుల, లక్ష్మీ గణపతి శర్మ సంయుక్తంగా నిర్మించి, దర్శకత్వం...
మూడేళ్ల రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ట్రంప్ ఫుల్స్టాప్
తాను అధికారంలోకి వచ్చాక ప్రపంచంలో యుద్ధాలు ఆపేస్తానని అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో..డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి..అమెరికా 47వ అధ్యక్షుడిగా వైట్హౌస్లో అడుగు పెట్టారు. కాగా తాను...
విటమిన్ డి కావాలంటే.. ఇలా చేయండి..
ఇప్పుడు విటమిన్ డి లోపం అందరిలో పెద్ద సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా ఆఫీసులో ఉండేవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.నిజానికి మనకు కావాల్సిన విటమిన్ డి అంతా సూర్యరశ్మిలోనే దొరుకుతుంది. శరీరాన్ని...
కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపణలపై హైడ్రా కమిషనర్ క్లారిటీ..
కొద్ది నెలలుగా హైడ్రా పేరు హైదరాబాద్లో మారుమోగుతోంది. మొదటలో హైడ్రా దూకుడిపై ప్రశంసలు కురిపించిన వారే తర్వాత పేద, మధ్యతరగతి ప్రజలపైనే హైడ్రా తమ ప్రతాపం చూపిస్తుందని.. డబ్బున్నవాళ్ల జోలికి పోవడం లేదని...
స్పేస్ లో గడపడమంటే ఆషామాషీ కాదు.. భూమ్మిదకు వచ్చాక ఈ జాగ్రత్తలు తప్పనిసరి
9 నెలల పాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో గడిపిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ బుధవారం భూమిపైకి విజయవంతంగా తిరిగి వచ్చారు. మొదట 8 రోజుల మిషన్గా ప్లాన్ చేసిన...
అమెరికాలో సత్తా చాటిన హైదరాబాద్ యువకుడు.. ఎన్విడియాలో 3 కోట్ల వేతనంతో ఉద్యోగం
హైదరాబాద్కు చెందిన యువకుడు జి సాయి దివేశ్ చౌదరి తన ప్రతిభతో అమెరికాలో అత్యున్నత స్థాయి ఉద్యోగాన్ని సాధించి, కుటుంబానికి గర్వకారణంగా నిలిచాడు. ఎల్బీనగర్లోని చిత్రా లేఅవుట్కు చెందిన దివేశ్ తాజాగా ప్రముఖ...
ఇండియా పేరు మార్పుపై కీలక తీర్పు కేంద్రాన్ని ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు
ఇండియా అనే పదాన్ని రాజ్యాంగంలో “భారత్” లేదా “హిందూస్థాన్”తో భర్తీ చేయాలన్న అంశంపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ హైకోర్టు, 2020లో సుప్రీంకోర్టు ఈ అంశంపై ఇచ్చిన ఆదేశాలను పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని...
బెట్టింగ్ యాప్స్ కేసులో పోలీసుల దూకుడు.. పరారీలో ఆ ఇద్దరు..
డబ్బుల కోసం ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసి, యూత్ ఎమోషన్స్తో ఆడుకుని, వాళ్ల జీవితాలు నాశనం అయ్యేలా చేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై పోలీసులు పంజా విసురుతున్నారు. దీనిలో భాగంగా...
టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్టలో వైటీడీ బోర్డు
టీటీడీ దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందింది. లక్షలాదిమంది భక్తులు దేశ, విదేశాల నుంచి వచ్చినా ఏ ఒక్కరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రీవారిని దర్శించుకుని వెళుతూ ఉంటారు....













































