ముదురుతున్న బెట్టింగ్ యాప్స్ కేసు.. విజయ్ దేవరకొండ టీమ్ క్లారిటీ
ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వివాదం మరింత ముదురుతోంది. ఈ తరహా యాప్స్కి ప్రచారం చేసిన యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, సినీతారలకు పోలీసులు నోటీసులు జారీ చేయడంతో సెలబ్రిటీలలో ఉత్కంఠ నెలకొంది....
రక్షణరంగంలో భారత్ కీలక ముందడుగు.. ATAGS ఆమోదంతో మరింత బలోపేతం
భారత రక్షణ వ్యవస్థ స్వదేశీ పరిజ్ఞానంతో మరింత పటిష్ఠమవుతోంది. మోడరన్ ఆయుధ నిర్మాణంలో స్వయంప్రతిపత్తిని సాధించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ క్రమంలో, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అడ్వాన్స్డ్ టోవ్డ్...
IPL 2025 టికెట్ బుకింగ్: ఆన్లైన్, ఆఫ్లైన్ లో టిక్కెట్లు ఇలా బుక్ చేసుకోవచ్చు
భారత క్రికెట్ అభిమానులకు మళ్లీ సందడి మొదలైంది! ఐపీఎల్ 2025 సీజన్ షెడ్యూల్ విడుదలైంది, మరియు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ను ఆస్వాదించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చి 22 నుండి...
ఏపీలో పేర్ల మార్పు వివాదం.. వేడెక్కుతున్న రాజకీయం
ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పు తర్వాత ప్రభుత్వ విధానాలలో సమూల మార్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా, వివిధ పథకాలు, విద్యా సంస్థలు, స్మారక స్థలాలు, స్టేడియంలకు నూతన పేర్లు పెట్టడం పలు రాజకీయ దుమారం రేపుతోంది....
Video: లోకేష్ చేసిన ఆ ఒక పనితో తారక్ అభిమానులు ఖుషీ
ఒకప్పుడు లోకేష్ పప్పు అన్నవారి నోట నుంచే ఇప్పుడు లోకేష్ రాజకీయాలలో బాగా రాటుదేలారన్న మాటలు వింటున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇలా అనేవారి సంఖ్య మరింతగా పెరిగింది. ఒక మాట...
ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీలో అదరగొట్టే సెలబ్రెటీలు వీరే..
ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీకి సర్వం సిద్ధమవుతుంది. ఈ మెగా ఈవెంట్ 18వ ఎడిషన్ కు భారీగా ఏర్పాటు జరుగుతున్నాయి. ఈనెల 22న కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా ఓపెనింగ్ సెర్మనీ అంగరంగ...
రేపట్నుంచి పదోతరగతి పబ్లిక్ పరీక్షలు..
తెలంగాణ వ్యాప్తంగా మార్చి 21 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఉదయం 9గంటల30 నిమిషాలకు పరీక్ష ప్రారంభం కానుండగా.. 9:35 వరకు విద్యార్ధులను అనుమతిస్తామని విద్యాశాఖ వెల్లడించింది. ఇంటర్మీడియట్ పరీక్షలకు...
మండుటెండల్లో కూల్ కబురు..
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దడ పుట్టిస్తున్నాయి. ఉదయం తొమ్మిది దాటితే చాలు.. బయటకు వెళ్లలేని పరిస్థితి కనిపిస్తోంది. 40 డిగ్రీలకు పైగానే నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో జనాలు అల్లాడుతున్నారు. ఒకవైపు ఎండలు, మరోవైపు ఉక్కపోత,...
ఏపీలో పారిశ్రామిక విప్లవం.. అశోక్ లేలాండ్ బస్సు తయారీ ప్లాంట్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికరంగ అభివృద్ధికి మరో మైలురాయి చేరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షిస్తూ అభివృద్ధి దిశగా దూసుకెళ్తోంది. తాజాగా,...
మెగాస్టార్ చిరంజీవికి యూకే పార్లమెంట్లో అరుదైన గౌరవం!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలతో పాటు తన సేవా కార్యక్రమాలతో కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న చిరు, భారీ హిట్ "వాల్తేరు వీరయ్య" తర్వాత...














































