కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం.. రేషన్ బియ్యం సరఫరాలో నిర్లక్ష్యం: కేటీఆర్ విమర్శ
ఒకసారి మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన మాజీ మంత్రి కేటీఆర్, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమవుతున్నారని విమర్శించారు. ముఖ్యంగా, రేషన్ బియ్యం అంశాన్ని ప్రస్తావిస్తూ, సన్న బియ్యం అందిస్తామని...
Sunita Williams: వ్యోమనౌకను భూమిపై ల్యాండ్ చేయకుండా సముద్రంలో దింపడానికి కారణలివే
భారత మూలాలున్న సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి సురక్షితంగా భూమిపైకి తిరిగి వచ్చారు. తొమ్మిది నెలల పాటు ISS లో చిక్కుకుపోయిన వీరు,...
ఐపీఎల్ 2025: కెప్టెన్ల వేతన వివరాలు.. రిషభ్ పంత్ టాప్, అజింక్య రహానే లాస్ట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ కోసం 10 ఫ్రాంచైజీలు ఇప్పటికే తమ కెప్టెన్లను ఖరారు చేశాయి. మార్చి 20న ముంబైలోని బీసీసీఐ...
సురక్షితంగా భూమికి తిరిగొచ్చిన సునీతా విలియమ్స్.. వైరల్ గా మారిన ల్యాండింగ్ విజువల్స్
తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో ఉన్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు భూమిపై సురక్షితంగా అడుగుపెట్టారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి మంగళవారం తిరుగుప్రయాణం అయిన వీరు, భారత కాలమానం ప్రకారం బుధవారం...
Investments in AP: వైజాగ్ లో ఏర్పాటు కానున్న లులు మాల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి మరింత పెట్టుబడులు చేకూర్చేందుకు కొత్త దిశగా అడుగులు వేసింది. ఆధునిక మాల్స్ నిర్మాణం ద్వారా పట్టణ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా, విశాఖపట్నం, అమరావతి మరియు తిరుపతిలో లులు...
Micro Retirement: ఇదో కొత్త పోకడ.. 25 నుంచి 30 ఏళ్ల మధ్యనే రిటైర్మెంట్ ప్లాన్ చేస్తున్న యువత
ఈరోజుల్లో నేటి తరం యువత.. జనరేషన్ జి..పారంపర్య విధానాలను పక్కన పెట్టి కొత్త ట్రెండ్ను ప్రారంభిస్తోంది. అదే మైక్రో రిటైర్మెంట్. మైక్రో ఫైనాన్స్ గురించి చాలామందికి తెలుసు, కానీ మైక్రో రిటైర్మెంట్ అంటే...
ఎమర్జెన్సీ మెడిసిన్ గురించి ఎవ్వరికి తెలియని విషయాలు ఇవే..
‘హెల్త్ ఈజ్ వెల్త్’ ఈ మాట ఎవరిని అడిగిన చెబుతారు. హెల్త్ గురించి అవగాహన కల్పిస్తూ మ్యాంగో లైఫ్ యూట్యూబ్ ఛానల్ లో ఎన్నో వీడియోలు ఉన్నాయి. తాజాగా డాక్టర్ రవిరాజా అత్యవసర వైద్యం అంటే ఏంటో...
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం.. అధునాతన హబ్గా మారుతున్న ప్రయాణ కేంద్రం
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాదిమందికి చిరపరిచితమైన ప్రయాణ కేంద్రం. మొత్తం 10 ప్లాట్ఫామ్స్, 11 ట్రాక్స్ కలిగిన ఈ స్టేషన్ నుంచి ప్రతిరోజూ 241 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి....
వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
గ్రీష్మకాలంలో భయపడాల్సిన ముఖ్యమైన సమస్యలలో వడదెబ్బ (హీట్ స్ట్రోక్) ఒకటి. అత్యధిక ఉష్ణోగ్రతలు, శరీరంలో నీటి శాతం తగ్గడం, ఎండలో ఎక్కువ సమయం గడపడం వంటి కారణాల వల్ల వడదెబ్బ తగలొచ్చు. ఇది...
ఉత్కంఠ: ప్రారంభమైన సునీతా విలియమ్స్ జర్నీ.. 17 గంటల తరువాత భూమి మీదకు చేరిక
భారత సంతతికి చెందిన ప్రఖ్యాత వ్యోమగామి సునీతా విలియమ్స్ చివరకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి భూమికి తిరిగి రానున్నారు. తొమ్మిది నెలల క్రితం స్పేస్ స్టేషన్కు వెళ్లిన ఆమె, అనివార్య...














































