సీఐడీ విచారణకు విజయసాయిరెడ్డి వెళతారా?
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు అందడం ఏపీలో హాట్ టాపిక్ అయింది. విజయసాయిని విచారణకు రావాలంటూ పిలిచిన సీఐడీ .. ఆయనను మార్చి 12న సీఐడీ ఆఫీసులోనే...
ఈ ఏడాది ఉగాది ఎప్పుడో తెలుసా?
మనమంతా కొత్త సంవత్సరం అంటే జనవరి 1వ తేదీ అనే అనుకుంటాం కానీ .మన హిందూ సాంప్రదాయం ప్రకారం కొత్త ఏడాది ఉగాదితో ప్రారంభం అవుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,కర్ణాటక, తమిళనాడు, గోవా ప్రాంతాలలో...
నిన్నటి వరకు ఓ సాధారణ వ్యాపారవేత్తం.. కానీ ఒక్కరోజులో ఆసియా బిలియనిర్ల జాబితాలో చోటు..
రోష్ని నాడర్ మల్హోత్రా, హెచ్సిఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ కుమార్తె, ఆసియాలోనే అత్యంత ధనిక వ్యాపారవేత్తగా అవతరించారు. ఆమెకు ఈ ఘనత తన తండ్రి బహుమతిగా ఇచ్చిన 47 శాతం వాటా...
డయాబెటిస్ చికిత్స ఖర్చుల్లో విప్లవాత్మక తగ్గింపు
దేశంలోని డయాబెటిస్ బాధితులకు కొత్త ఆశలు! ప్రాణాంతక డయాబెటిస్ వ్యాధిని ఎదుర్కొనే ఎంపాగ్లిఫ్లోజిన్ ఔషధం త్వరలోనే మార్కెట్లో ప్రవేశించబోతోంది. అంతర్జాతీయ పేటెంట్ గడువు ముగియడంతో, భారతీయ ఔషధ దిగ్గజాలు ఈ మందును తక్కువ...
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మరోసారి విమర్శలు గుప్పించిన షమా మహమ్మద్
రోహిత్ శర్మ తన శరీర బరువు, ఫిట్నెస్ గురించి ఇటీవలి కాలంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షమా మహమ్మద్ చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన చర్చలకు దారితీసాయి. రోహిత్ను...
ఆ దేశంలో వంద ఏళ్లు ఎలా బతకగలుగుతున్నారో తెలుసా? అవి అస్సలు తినరట..
ప్రపంచంలోని చాలా దేశాలు తక్కువ ఆయుర్దాయం మరియు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ, జపాన్, దక్షిణ కొరియా, హాంగ్కాంగ్ వంటి కొన్ని దేశాల ప్రజలు సుదీర్ఘకాలం ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తున్నారు. నిపుణుల ప్రకారం, వీరి...
ల్యాండింగ్ సమయంలో ఇండిగో విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం
తాజాగా చెన్నై విమానాశ్రయంలో ఓ విమానం ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ముంబై నుంచి చెన్నైకి వస్తున్న ఇండిగో ఎయిర్బస్ A321 (VT-IBI) మార్చి 8న ల్యాండింగ్ సమయంలో రన్వేను ఢీకొట్టింది. దీని...
ICC Champions Trophy: ఫైనల్లో న్యూజిలాండ్ పై టీమిండియా విజయం.. హైలెట్స్ ఇవే
భారత క్రికెట్ జట్టు మరోసారి తన విజయకేతనం ఎగురవేసింది! ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత జట్టు అసాధారణ ప్రదర్శన కనబరిచి టైటిల్ను కైవసం చేసుకుంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ...
షారుఖ్ ,అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్ కు నోటీసులు..!
వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా పాన్ మసాలా యాడ్స్ ఇస్తున్నారని అందిన ఫిర్యాదుతో.. బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్లకు సీడీఆర్సీ నోటీసులు జారీ చేసింది. ఈ ముగ్గురితో పాటు...
ఎస్ఎల్బీసీ రెస్క్యూలో పురోగతి..బురదలో మానవ అవశేషాలు
ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదం జరిగి 16 రోజులు అయింది. అయినా నేటికీ గల్లంతయిన 8మంది ఆచూకీ తెలియలేదు. దీంతో ఆ కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతంగా ఉంది. వారం రోజుల వరకూ ఎక్కడో...















































