ఉమెన్స్ డేకి ప్రధాని మోదీ స్పెషల్ ఆఫర్..
ప్రధాన మంత్రి మోదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. మహిళలకు అదిరిపోయే ఆఫర్ ను ఇచ్చారు. ముఖ్యంగా తమ మనసులోని మాటలను ప్రధాని సోషల్ మీడియా అకౌంట్ నుంచి వివరించే హక్కును కల్పించారు....
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలపై మంత్రి అనగాని స్పష్టత
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో శాసనమండలిలో మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందించారు. 2022లో వైసీపీ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో జిల్లా కేంద్రాల...
టీచర్లకు శుభవార్త: బదిలీల కోసం ప్రత్యేక చట్టం తెస్తామన్న మంత్రి నారా లోకేశ్
విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీలో మాట్లాడుతూ, రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా టీచర్ల సీనియారిటీ జాబితా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే, ఉపాధ్యాయుల బదిలీల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు. విద్యా...
ఎర్రవల్లిలో కేసీఆర్ కీలక సమావేశం.. బీఆర్ఎస్ భవిష్యత్తు కార్యాచరణపై చర్చలు..
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్హౌస్లో పార్టీ కీలక నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కేటీఆర్, హరీష్ రావు, కవిత, పద్మారావు, నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్వర్ రెడ్డి, పువ్వాడ...
‘ఛావా’ మూవీ రివ్యూ
మరాఠా సామ్రాజ్యం కోసం ధైర్యంగా పోరాడిన ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా వచ్చిన సినిమా ‘ఛావా’. ఈ కథ ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణానంతరం ప్రారంభమవుతుంది. ఔరంగజేబు దక్కన్ను తన ఆధీనంలోకి...
రాజకీయాల్లో మహిళల పాత్ర.. డీకే అరుణ ఆసక్తికర వ్యాఖ్యలు
రాజకీయాల్లో పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉండటంతో, మహిళలకు సముచిత స్థానం కల్పించేందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఏళ్ల తరబడి పోరాటం జరిగింది. ఇటీవల ఈ బిల్లు ఆమోదం పొందడంతో, చట్టసభల్లో మహిళలకు...
49 సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన 65 ఏళ్ల వృద్ధుడు.. శిక్
దేశంలోని పరిశుభ్రమైన, కఠినమైన ట్రాఫిక్ నియమాలున్న నగరాల్లో చండీగఢ్ ఒకటి. అయితే, ఇక్కడ జరిగిన ఒక ట్రాఫిక్ కేసు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 65 ఏళ్ల వృద్ధుడు 49 సార్లు ట్రాఫిక్ నిబంధనలను...
విజయశాంతి రీ-ఎంట్రీ.. కాంగ్రెస్ లో కీలక భేటీ
రాములమ్మగా పేరుగాంచిన మాజీ ఎంపీ విజయశాంతి తిరిగి రాజకీయంగా సక్రియమవుతున్నారు. కాంగ్రెస్లో కీలక భూమిక పోషించేందుకు ఆమె సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. రాష్ట్ర...
తెలంగాణలో బీసీలకు గుడ్ న్యూస్.. 42% రిజర్వేషన్.. కీలక మంత్రి వర్గ నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బీసీ...
స్పేస్ ఎక్స్కు ఎదురుదెబ్బ..
ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోతున్నారు. టెస్లా కార్లతో వ్యాపారం మొదలు పెట్టిన మస్క్.. అనేక రంగాల్లో వ్యాపారాన్ని విస్తరిస్తూ.. ప్రైవేటు వ్యోమ నౌకలు, రాకెట్లు కూడా...
















































