రూ.600కే మూడు గంటల్లో చెన్నై టూ కోల్కతా ప్రయాణం.. ఇదెలా సాధ్యం?
చెన్నై నుంచి కోల్కతాకు కేవలం రూ.600 ఖర్చుతో మూడు గంటల్లోనే ప్రయాణించవచ్చు. ఇది చెన్నైకి చెందిన స్టార్టప్ కంపెనీ వాటర్ ఫ్లై టెక్నాలజీస్ రూపొందించిన ఈ-ఫ్లయింగ్ బోట్ సహాయంతో సాధ్యమైంది. ఐఐటీ మద్రాస్...
ఈ గుహలోకి వెళ్లాలంటే సాహసమే చేయాలి..
Karthi Kites అనే యూట్యూబ్ లో ఎన్నో రకాల వీడియో వ్లాగ్స్ చేస్తూ అలరిస్తున్న కార్తీక తాజాగా మరో వీడియోతో మనందరి ముందుకు వచ్చారు. ఇప్పటికే సినిమా రివ్యూలతో పాటు జర్మనిలో ఉన్న...
తెలంగాణలో 105 కొత్త రెసిడెన్షియల్ స్కూల్స్ రెండేళ్లలో పూర్తవుతాయా?.. సీఎం స్పెషల్ ఫోకస్..
యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి గడువు – సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి...
పుల్వామా ఉగ్రదాడి నేటికి ఆరేళ్లు
భారత చరిత్రలో చీకటి రోజు..పుల్వామా ఆత్మాహుతి దాడి ఘటన. పాకిస్థాన్ ఉగ్రవాదుల దాడిలో ఏకంగా 40 మంది భారతదేశపు సైనికులు అమరులవగా..చాలా మంది వరకూ గాయపడ్డారు. సీఆర్పీఎఫ్ 54 బెటాలియన్కు చెందిన భారత...
ఏపీలో జీబీఎస్ కేసులు పెరుగుతున్నాయ్.. జాగ్రత్త
ఏపీలో జీబీఎస్ అంటే గులియన్-బారే సిండ్రోమ్ బారిన పడిన రోగుల సంఖ్య పెరుగుతున్నట్లు వైద్యశాఖ అధికారులు చెప్పారు. నాలుగు రోజుల్లో ఏడుగురు జీబీఎస్ బాధితులు గుంటూరు జీజీహెచ్కు ట్రీట్మెంట్ కోసం రాగా.. వీరిలో...
శ్రీవారి భక్తుల కోసం గుడ్ న్యూస్..
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీవారి దర్శన టికెట్ల జారీ విషయంలో టీటీడీ మళ్లీ పాత పద్ధతిని పునరుద్ధరించింది. పర్యాటక శాఖ ద్వారా...
గాంధీ చిత్రాలతో బీర్లు.. నెటిజన్ల ఆగ్రహం..
జాతిపిత మహాత్మా గాంధీ మద్యపానానికి, జంతు హింసకు వ్యతిరేకంగా జీవించి, ప్రజలకు మద్యపాన నిషేధం అవసరాన్ని వదిలిన సందేశం ఇచ్చారు. గాంధీ జయంతి, వర్థంతి రోజుల్లో మద్యం, మాంసం దుకాణాలు మూసివేయడం భారతీయ...
రాత్రిళ్లు ఆలస్యంగా భోజనం చేస్తే అంతే సంగతులట
పని ఒత్తిడి, బిజీ లైఫ్ వల్ల ఈ రోజుల్లో చాలామంది ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. వేళకాని వేళల్లో నిద్రపోవడం, ఎప్పుడుపడితే అప్పుడు తినడం వల్ల చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు. అయితే ఈ రెండే వారి...
భారత్, అమెరికా భాగస్వామ్యం కొత్త ఒరవడిలో: మోదీ-ట్రంప్ చర్చలు ఏమి సూచిస్తున్నాయి?
భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా గురువారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. ఈ సమావేశం వైట్ హౌస్లో జరిగింది. వీరి మధ్య రక్షణ, వాణిజ్య, అక్రమ...
సొంత పార్టీలోనే కష్టాలు.. బీజేపీకి రాజాసింగ్ గట్టి హెచ్చరిక!
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తనపై సొంత పార్టీలోనే జరుగుతున్న వేధింపుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014లో బీజేపీలో చేరినప్పటి నుండి వేధింపులను భరిస్తున్నానని, ఇక సహించలేకపోతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం...














































