తెలంగాణలో జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు..
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై తెలంగాణలో పోలీస్ కేసు నమోదు అవడం.. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై సినీనటి,...
8 ఏళ్ల తర్వాత మళ్లీ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ..ఫ్రీగా ఎలా చూడొచ్చు అంటే..
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 చివరికి ప్రారంభం కానుంది. దాదాపు 8 ఏళ్ల విరామం తర్వాత ఈ మెగా టోర్నీ మళ్లీ క్రికెట్ మైదానాలను శోభింపజేయనుంది. పాకిస్థాన్...
పాదాల పగుళ్లకు చెక్ పెట్టాలంటే..
మృదువైన, పగుళ్లు లేని కోమలమైన పాదాల కోసం చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే చిన్నచిన్న చిట్కాలతోనే పగుళ్లు లేని పాదాలను మీ సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు...
అమెరికా నుంచి అక్రమ వలసదారులతో వస్తున్న మరో 2 ఫ్లైట్స్
అగ్రరాజ్యం అమెరికాలో అక్రమ వలసదారులను వారివారి సొంత దేశాలకు పంపించే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. సరైన ధ్రువీకరణ పత్రాలు లేనివారిని గుర్తిస్తున్న ట్రంప్ ప్రభుత్వం.. వారిని ప్రత్యేక సైనిక విమానాల్లో సొంత దేశాలకు...
అన్ని విషయములో ఆశీర్వదించబడాలంటే?
మత నాయకుడు, బైబిల్ బోధనల ప్రాముఖ్యత, క్రైస్తవుల జీవితాలలో వాటి ప్రాముఖ్యతపై ఉపన్యాసాలు ఇచ్చే మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ జాన్ వెస్లీ. John Wesly Ministries అనే యూట్యూబ్ చానల్ లో అన్ని...
ఇందిరమ్మ ఇళ్లు స్టేటస్ ఫోన్లో ఎలా చెక్ చేసుకోవాలో తెలుసా?
జనవరి 26న తెలంగాణ ప్రభుత్వం నాలుగు కొత్త పథకాలను ప్రారంభించింది. అధికారంలోకి వస్తే పేదల సొంత ఇంటి కల నెరవేరుస్తామని హామీ ఇచ్చినట్లుగానే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. అంతకు ముందే గ్రామ,...
హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..
హైదరాబాద్ వాసులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.. ట్రాఫిక్. ఎన్ని ఫ్లై ఓవర్లు వచ్చినా, ఎన్ని మెట్రోలు వచ్చినా కొన్ని ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ సిగ్నళ్ల వద్దే వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ...
17 ఏళ్ల తర్వాత లాభాల్లోకి BSNL.. మళ్లీ ప్రైవేట్ టెలికాం కంపెనీలకు పోటీ ఇవ్వనున్నదా?
ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఆకర్షణీయమైన ఆఫర్లు, మెరుగైన నెట్వర్క్తో వినియోగదారులను ఆకర్షిస్తున్న నేపథ్యంలో, ప్రభుత్వ రంగ సంస్థ అయిన BSNL గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రంగా నష్టాలను ఎదుర్కొంది. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో...
కుంభ మేళాలో కుర్రాడి స్మార్ట్ ఐడియా.. ఫోన్ ఛార్జింగ్తో లక్షల్లో ఆదాయం!
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభ మేళా ఘనంగా జరుగుతోంది. 12 ఏళ్లకోసారి వచ్చే ఈ పవిత్ర మేళాలో పాల్గొనేందుకు కోట్లాది భక్తులు దేశవ్యాప్తంగా, విదేశాల నుంచి తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించి,...
ప్రధాని మోదీ పాకిస్తాన్ గగనతలం గుండా ప్రయాణం.. 46 నిమిషాల ఉత్కంఠ..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అధికారిక ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ఆఫ్ఘన్ గగనతలం మూసివేయడంతో, ఆయన ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా వన్ విమానం పాకిస్తాన్ గగనతలం గుండా వెళ్లాల్సి వచ్చింది. భారతదేశం, పాకిస్తాన్...














































