ఏపీలో జీబీఎస్ కేసులు పెరుగుతున్నాయ్.. జాగ్రత్త
ఏపీలో జీబీఎస్ అంటే గులియన్-బారే సిండ్రోమ్ బారిన పడిన రోగుల సంఖ్య పెరుగుతున్నట్లు వైద్యశాఖ అధికారులు చెప్పారు. నాలుగు రోజుల్లో ఏడుగురు జీబీఎస్ బాధితులు గుంటూరు జీజీహెచ్కు ట్రీట్మెంట్ కోసం రాగా.. వీరిలో...
శ్రీవారి భక్తుల కోసం గుడ్ న్యూస్..
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీవారి దర్శన టికెట్ల జారీ విషయంలో టీటీడీ మళ్లీ పాత పద్ధతిని పునరుద్ధరించింది. పర్యాటక శాఖ ద్వారా...
గాంధీ చిత్రాలతో బీర్లు.. నెటిజన్ల ఆగ్రహం..
జాతిపిత మహాత్మా గాంధీ మద్యపానానికి, జంతు హింసకు వ్యతిరేకంగా జీవించి, ప్రజలకు మద్యపాన నిషేధం అవసరాన్ని వదిలిన సందేశం ఇచ్చారు. గాంధీ జయంతి, వర్థంతి రోజుల్లో మద్యం, మాంసం దుకాణాలు మూసివేయడం భారతీయ...
రాత్రిళ్లు ఆలస్యంగా భోజనం చేస్తే అంతే సంగతులట
పని ఒత్తిడి, బిజీ లైఫ్ వల్ల ఈ రోజుల్లో చాలామంది ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. వేళకాని వేళల్లో నిద్రపోవడం, ఎప్పుడుపడితే అప్పుడు తినడం వల్ల చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు. అయితే ఈ రెండే వారి...
భారత్, అమెరికా భాగస్వామ్యం కొత్త ఒరవడిలో: మోదీ-ట్రంప్ చర్చలు ఏమి సూచిస్తున్నాయి?
భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా గురువారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. ఈ సమావేశం వైట్ హౌస్లో జరిగింది. వీరి మధ్య రక్షణ, వాణిజ్య, అక్రమ...
సొంత పార్టీలోనే కష్టాలు.. బీజేపీకి రాజాసింగ్ గట్టి హెచ్చరిక!
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తనపై సొంత పార్టీలోనే జరుగుతున్న వేధింపుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014లో బీజేపీలో చేరినప్పటి నుండి వేధింపులను భరిస్తున్నానని, ఇక సహించలేకపోతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం...
న్యాయమూర్తిపై చెప్పు విసిరిన నిందితుడు.. కోర్టు ఆవరణలో కలకలం!
ఎల్బీనగర్లోని రంగారెడ్డి జిల్లా కోర్టులో గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జీవితఖైదు శిక్షకు గురైన ఓ నేరస్తుడు న్యాయమూర్తి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. పోక్సో కేసులో దోషిగా ప్రకటించడంతో కోపోద్రిక్తుడైన ఆ నిందితుడు,...
వరుడి సిబిల్ స్కోరు తక్కువగా ఉందని పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు..
పెళ్లి అంటే నూరేళ్ల పంట అన్న మాట ఓపక్క ఉన్నా, కాలానికి తగ్గట్టు పెళ్లిపద్ధతులు మారిపోతున్నాయి. ఒకప్పుడు కుటుంబ నేపథ్యం, ఆస్తి, సంస్కారం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని సంబంధాలు కుదుర్చుకునేవారు. కానీ...
బర్డ్ ఫ్లూ భయం అక్కర్లేదు.. చికెన్ అలా తినండి.. ఏపీ ప్రభుత్వం స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటన చేస్తూ, ప్రజలు భయపడాల్సిన పని లేదని, బాగా ఉడికించిన గుడ్లు మరియు చికెన్...
ఒంగోలు ఆవు రికార్డు ధర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
ప్రపంచవ్యాప్తంగా ఒంగోలు జాతి ఆవుల ప్రాధాన్యత పెరుగుతోంది. ఇటీవల బ్రెజిల్లో నిర్వహించిన వేలంలో ఒంగోలు జాతికి చెందిన "వియాటినా-19" అనే ఆవు ఏకంగా రూ.41 కోట్లకు అమ్ముడుపోయింది. ఇది అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త...














































