క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందా? ఈ మార్గాలను పాటిస్తే రుణం పొందొచ్చు!
క్రెడిట్ స్కోర్ 300 నుంచి 900 మధ్య ఉంటుంది. ఇది మన ఆర్థిక లావాదేవీలు, రుణ చరిత్ర ఆధారంగా నిర్ణయించబడుతుంది. 750కి పైగా క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి రుణం సులభంగా లభించగా, 600...
AP Government on WhatsApp: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న 161 సేవలు ఎలా పొందాలి?
వాట్సాప్లో ప్రభుత్వ సేవలు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 161 సేవలు ఎలా అందిస్తోంది?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రారంభించింది. ఈ ప్లాట్ఫారమ్ ద్వారా 161 రకాల ప్రభుత్వ సేవలను ప్రజలకు అందుబాటులోకి...
మహ్మద్ సిరాజ్ గర్ల్ ఫ్రెండ్ ఈమేనా.?
భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్ తన వ్యక్తిగత జీవితం కారణంగా మరోసారి వార్తల్లో నిలిచాడు. కొద్ది రోజుల క్రితం, అతను ప్రముఖ గాయని ఆశా భోస్లే మనవరాలు జనై భోస్లేతో డేటింగ్ చేస్తున్నాడని...
Budget 2025: ఈసారి సామాన్యుడికి మేలు చేసే కీలక మార్పులు ఏవీ?
ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2025 ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో 2025 బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆమె వరుసగా 8వ...
రాగిపిండి, అరటిపండుతో ఇలా ట్రై చేస్తే ఆరోగ్యం మీ సొంతం..
రాగిపిండి, అరటిపండుతో స్మూతీలా చేసుకుని ప్రతీ రోజూ తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయం పూట అల్పాహారంగా దీనిని తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. దీనికోసం రాగి పిండి...
యాదగిరిగుట్ట ఆలయంపై సీఎం స్పెషల్ ఫోకస్..
యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి.. తిరుమల టీటీడీ తరహాలో ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.దానికోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు....
తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఇదే..
ఏపీ,తెలంగాణలో మరో ఎన్నికలకు శంఖారావం మోగింది. తెలంగాణలో మార్చి 31తో ముగియనున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం జనవరి 29న షెడ్యూల్ విడుదల చేసింది.అలాగే ఆంధ్రప్రదేశ్లో...
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై కీలక అప్డేట్
ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక శుభవార్తల మీద శుభవార్తలు వింటున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ కరణ భయం తొలగిపోవడం, ఆగిపోయిన పోలవరం పనులు స్పీడప్ అవడం, ఐదేళ్లల పాలనలో రాజధాని లేకుండానే పాలన...
మౌని అమావాస్య రోజు ఎంతమంది స్నానం చేశారో తెలుసా?
యూపీలోని ప్రయాగ్ రాజ్ జనవరి 13నుంచి ఆధ్యాత్మిక శోభతో పరిఢవిల్లుతోంది. భక్తుల హర హర మహాదేవ నామస్మరణలతో మారుమోగుతోంది. ప్రయాగ్ రాజ్ ప్రాంతంలో 144 ఏళ్ల తర్వాత జరుగుతున్న మహా కుంభమేళా కార్యక్రమానికి...
లావుగా ఉన్నవాళ్లు బ్రేక్ ఫాస్ట్గా ఇడ్లీ తినొచ్చా?
ఆవిరి మీద ఉడికించిన ఇడ్లీ తొందరగా డైజస్ట్ అవడంతో పాటు ఆయిల్ ఫుడ్ కాకపోవడంతో.. చిన్నపిల్లలకూ కూడా హెల్దీ ఫుడ్ గా ఇడ్లీ అనే చెబుతారు. మెత్తగా ఉండే ఇడ్లీలు.. ఫాస్ట్ ఫాస్ట్...















































