Game Changer OTT: ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యేది ఎక్కడంటే..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ జంటగా నటించిన 'గేమ్ ఛేంజర్' సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలైంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన...
వైసీపీకి షాక్: విజయసాయిరెడ్డి రాజీనామా, రాజకీయాలకు శాశ్వతంగా గుడ్బై
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆప్తుడిగా, ముఖ్య నేతగా ఉన్న విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, రాజకీయాలకు శాశ్వతంగా గుడ్బై చెప్పినట్టు ప్రకటించారు. ఆయన శనివారం రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్...
దిల్ రాజు స్పందన: ఐటీ దాడులు, అసత్య ప్రచారాలపై స్పష్టత
టాలీవుడ్లో అత్యంత విజయవంతమైన నిర్మాతగా నిలిచిన దిల్ రాజు నివాసం, కార్యాలయాలపై ఐటీ సోదాలు జరగడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ సోదాలపై దిల్...
video: శ్రీనగర్-కత్రా మధ్య వందే భారత్ ట్రయల్ రన్ ప్రారంభం..
జమ్మూ-కాశ్మీర్ రైల్వే చరిత్రలో మరో మైలురాయిగా నిలిచే సాహసోపేతమైన ప్రయోగం నేడు జరిగింది. శ్రీమాత వైష్ణో దేవి కత్రా మరియు శ్రీనగర్ రైల్వే స్టేషన్ల మధ్య మొట్టమొదటి వందే భారత్ రైలు ట్రయల్...
బరువు తగ్గడానికి బెస్ట్ వ్యాయామం నడకేనట..
చాలా మంది అధికబరువును తగ్గించుకోవడం కోసం నానా తంటాలు పడుతుంటారు. కొంతమంది తిండి మానేసి విటమిన్ల లోపంతో బాధపడతుంటే మరి కొంతమంది మరికొందరు జిమ్లు చుట్టూ తిరుగుతూ డబ్బులు వేస్టు చేసుకుంటున్నారు తప్ప...
మమతా కులకర్ణి సంచలన నిర్ణయం: గ్లామర్ నుంచి కాషాయ దారిలోకి!
ఒకప్పుడు బాలీవుడ్ గ్లామర్ తారగా వెలుగొందిన మమతా కులకర్ణి ఆధ్యాత్మిక మార్గంలోకి మలుపు తీసుకుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఆమె సన్యాసం స్వీకరించింది. కిన్నెర అఖాడా ఆచార్య మహామండలేశ్వర్ డాక్టర్...
సర్వశక్తుడగు దేవునివైపు చూస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి
మత నాయకుడు, బైబిల్ బోధనల ప్రాముఖ్యత మరియు క్రైస్తవుల జీవితాలలో వాటి ప్రాముఖ్యతపై ఉపన్యాసాలు ఇచ్చే మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ జాన్ వెస్లీ. John Wesly Ministries అనే యూట్యూబ్ చానల్ లో సర్వశక్తుడగు...
రేపటి నుంచి రైతు భరోసా డబ్బులు
తెలంగాణ రైతులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న.. రైతు భరోసా పథకం రేపటి నుంచి అమలు కాబోతోంది. జిల్లాలో రైతు భరోసా చెల్లించే సాగుయోగ్యమైన భూముల లెక్కలు తేలడంతో.. జనవరి 26...
పోలీసులకు సవాల్ విసురుతున్న మీర్పేట్ మర్డర్ కేసు నిందితుడు
మీర్ పేట్ మర్డర్ కేసులో..కిరాతక హత్య అనే పదం చిన్నది అవుతుంది. నరహంతకులు సైతం ఆశ్చర్యపోయేలా చేసిన బ్రూతల్ హత్య ఇప్పుడు పోలీసులకు సవాల్ విసురుతోంది. తన భార్యను చంపానని నిందితుడు గురుమూర్తి...
మహాకుంభమేళాకు పోటెత్తుతున్న విదేశీ పర్యాటకులు..
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో 144 ఏళ్ల తర్వాత ఘనంగా జరుగుతున్న మహా కుంభ మేళాకు.. ప్రపంచ నలుమూలల నుంచి టూరిస్టులు, భక్తులు తరలివస్తున్నారు. ముఖ్యంగా అమెరికా, యూకే వంటి దేశాల నుంచి పర్యాటకులు...















































