పట్టాలెక్కిన అమరావతి పనులు
ఆంధ్రప్రదేశ్ ప్రజలల కల సాకారం కాబోతోంది. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలోనే రాజధాి పనులు ప్రారంభంకాబోతున్నాయి. అమరావతిని పూర్తి చేసి.. ది బెస్ట్ కాపిటల్...
ఏపీ రాజకీయాల్లో సంచలనం!.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్న విజయసాయి రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన రాజకీయ జీవితం ముగిసిందని, ఇకపై రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటానని...
సంక్రాంతి బరిలో బాలయ్య, చరణ్లను వెనక్కి నెట్టి వెంకటేష్ హవా!
సంక్రాంతి పండుగ అంటే కోడి పందాల హడావుడి ఎంత ఫేమసో, తెలుగు సినిమాల విడుదల కూడా అంతే ప్రాముఖ్యం కలిగి ఉంటుంది. సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతి అతి పెద్ద పండుగగా భావించబడుతుంది. పెద్ద...
మటన్ కర్రీతో మింట్ రైస్.. ఇదో అద్భుతమైన కాంబినేషన్..
నిరుపేదలకు అన్నం పెడుతున్న యూట్యూబర్ ఖ్వాజా మొయినుద్దీన్. నిత్యం ఏదో ఓ వంటకాన్ని ఎలా వండాలో వివరిస్తూ ఆ వీడియోలను Nawab’s Kitchen Official ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నారు. అంతే కాదు ఆ...
ఐపీఎల్ 2025 సన్నాహాల్లో స్టార్ క్రికెటర్: దియూరి ఆలయాన్ని సందర్శించిన ఎంఎస్ ధోని
భారత జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఉన్న అభిమాన ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికి చాలాకాలం గడిచినా, ధోని క్రేజ్ మాత్రం తగ్గలేదు....
మంచు విష్ణు ‘కన్నప్ప’: ప్రభాస్ ఇంట్రో సాంగ్తో భారీ అంచనాలు
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మంచు విష్ణు, మోహన్ బాబుతో పాటు మోహన్లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, శరత్...
బెంగళూరులో తొలి మంకీ ఫాక్స్ కేసు: Mpox వ్యాప్తి పై అప్రమత్తమైన ప్రభుత్వం
కొత్త ఏడాది ప్రారంభమై నెల గడవకముందే బెంగళూరులో తొలి మంకీ ఫాక్స్ (Mpox) కేసు నమోదైంది. దుబాయ్ నుంచి వచ్చిన 40 ఏళ్ల వ్యక్తికి Mpox పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం అతడిని...
శరవేగంగా గోదావరి పుష్కరాల ఏర్పాట్లు..
2027లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లు వేగంగా ప్రారంభమయ్యాయి. భక్తుల కోసం కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మహాకుంభమేళా సమయంలో గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తుల సంఖ్య పెరగనుందని...
మీర్పేట్ మాధవి హత్య కేసులో సంచలన విషయాలు
హైదరాబాద్లోని మీర్పేట్ మాధవి మర్డర్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. గురువారం ..మాధవి పిల్లల స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేయగా.. సంక్రాంతికి ఊరెళ్లి వచ్చిన తర్వాత ఇంట్లో భరించలేని వాసన వచ్చినట్లు...
బి-12 విటమిన్ కావాలా అయితే ఇవి తినాల్సిందే..
బాడీలో యాక్టివ్ నెస్ లేకపోవటం, బద్దకంగా ఉన్నట్లు అనిపిస్తే దానికి బి-12 లోపం కారణమని నిపుణులు చెబుతున్నారు. మనిషిలో చురుకుదనం పెంచేందుకు విటమిన్ బి-12 పోషకాన్ని శరీరానికి అందించాలంటున్నారు. ఇది సహజంగా మొక్కలు,...
















































