ఫిబ్రవరి తర్వాత సామాన్యుడికి బంగారం అందని ద్రాక్షేనా?
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక పసిడి ధర తగ్గుతుందని భావించారు. కానీ తగ్గేదేలే అంటూ కనకం మాత్రం పరుగులు పెడుతోంది. ప్రస్తుతానికి 82వేల రూపాయలు దాటేసింది. దీంతో ఇది ఇంతటితో...
ఏఐ పెట్టుబడులపైనే తెలుగు రాష్ట్రాల స్పెషల్ ఫోకస్
కృత్రిమ మేధకు పెద్దపీట వేసే దిశగా రెండు తెలుగు రాష్ట్రాలు వేగంగా అడుగులు వేస్తున్నాయి. దానికి అనుగుణంగానే దావోస్ టూర్లో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఏఐ పెట్టుబడులపైన ప్రత్యేక దృష్టి సారించాయి. ఫ్యూచర్...
అష్టకష్టాలు తొలగించి ఐశ్వర్యాన్నిచ్చే అష్టలక్ష్మీ స్తోత్రం తప్పక వినాల్సిందే..
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన...
MPPSC 2022: అమ్మాయిల అగ్రస్థానం! టాప్-10లో 6 మందితో అద్భుతం
ఉద్యోగ పరీక్షలలో అమ్మాయిల ఆధిపత్యం కొనసాగుతోంది. UPSC, PCS వంటి పరీక్షలపై అమ్మాయిల ఆసక్తి పెరుగుతోందని, తాజాగా వచ్చిన మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPPSC) 2022 ఫలితాలు నిరూపించాయి. ఈ ఫలితాల్లో...
తెలంగాణలో భారీ పెట్టుబడులు: MEILతో మూడు కీలక ఒప్పందాలు
తెలంగాణ ప్రభుత్వం మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) కంపెనీతో మూడు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. పునరుత్పాదక ఇంధన లక్ష్యాల సాధనకు, ప్రాజెక్టుల అభివృద్ధికి దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో...
గాజు గ్లాసు గుర్తును పోరాడి గెలుచుకున్న జనసేన
జనసేనకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఆ పార్టీకి ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది . గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో జనసేనను చేర్చింది. జనసేనకు గాజు గ్లాస్ గుర్తును రిజర్వ్...
కాకరకాయ కూరను వారంలో ఒకసారైనా తినండి..
కాకరకాయ శరీరానికి ఎంతో మంచిదని పెద్దలే కాదు.. డాక్టర్లు కూడా ఎప్పుడూ చెబుతారు. బ్రకోలీతో పోలిస్తే బీటా కెరోటిన్ రెండింతలు ఎక్కువగా ఉంటుంది. కాకరలోని విటమిన్ ఎ శరీరానికి తగిన శక్తినిస్తుంది. కాకరలోని...
సంధ్య థియేటర్ లో పుష్ప 2 మరో క్రేజీ రికార్డ్..
మాస్ ఆడియన్స్ సింగల్ స్క్రీన్స్ లో ఫస్డ్ డే ఫస్ట్ షో చూడాలని కోరుకునే సెంటర్స్ లో హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఒకటి. అలాంటి సందర్భంలోనే ఇటీవల పుష్ప 2 ప్రీమియర్...
అర్ధ కుంభ, పూర్ణ కుంభ, మహా కుంభమేళా అంటే ఏంటి?
ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా చాలా ఘనంగా జరుగుతుంది. ఈ కుంభమేళాకు దేశం, ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు హాజరవుతున్నారు. పన్నెండేళ్లకు ఒకసారి జరిగే కుంభమేళా నాలుగు...
ప్రపంచ జనాభా మరింత తగ్గుతుందట..
జనాభా క్షీణత ప్రపంచానికి రోజు రోజుకు మరింత తీవ్రమైన ముప్పుగా మారుతుందని యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకుల నివేదిక చెబుతోంది. ఈ గ్రాఫ్ భారతదేశం, నైజీరియా, యునైటెడ్ స్టేట్స్, ఇండోనేషియా, పాకిస్తాన్తో సహా...















































