ఖర్జూరాన్ని షుగర్ వ్యాధి గ్రస్తులు తినొచ్చా?..
చూడగానే తినాలనిపించేలా ఉండే ఖర్జూరం పండులో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఆరోగ్యానికి ఈపండు ఎంతో మేలు చేస్తుంది . కాస్త నీరసంగా ఉన్నప్పుడు తీసుకుంటే..తక్షణ శక్తిని ఇస్తుంది. ఏ పండయినా పండుగా ఉన్నప్పుడే...
పల్లెల రూపు రేఖలు మారుస్తున్న పవన్ కళ్యాణ్..
ఏపీలో పంచాయతీ వ్యవస్థలో సమూల ప్రక్షాళన తీసుకురావాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. చాలా పంచాయతీల్లో సిబ్బంది లేక ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఆదాయం కూడా అంతంతమాత్రంగానే ఉంది. దీంతో సిబ్బంది కొరతను...
చిన్న పిల్లలకు నేటి నుంచే ఆధార్ కార్డులు జారీ..
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చిన్న పిల్లలకు కూడా ఆధార్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. భారతదేశంలో పౌరసత్వం గుర్తింపునకు ఆధార్ కార్డే కీలకం. భారత దేశ పౌరుడిగా గుర్తింపు పొందాలంటే...
గన్ కల్చర్కు ట్రంప్ చెక్ పెడతారా?
ట్రంప్కా హుకుం అంటూ డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టారు.అయితే ఇలాంటి సమయంలోనే ఆయనకు ఎక్కువగా మద్దతు తెలిపిన ఎన్ఆర్ఐలకు భద్రత ఎలా ఉంటుందనే ప్రశ్న వినిపిస్తోంది. ముఖ్యంగా భారతీయ అమెరికన్లకు...
మహా కుంభమేళాలో 12 లక్షల మందికి ఉపాధి..
ప్రయాగ్రాజ్లోని సంగం ఒడ్డున జరుగుతున్న మహా కుంభమేళా సందర్భంగా..ఇప్పటి వరకూ వివిధ రంగాలలో సుమారు 12 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు దొరికినట్లు స్థానిక మీడియా కథనాలు వెలువడుతున్నాయి. గ్లోబల్ టెక్, డిజిటల్ టాలెంట్...
లోకేష్ భవిష్యత్ సీఎం: టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్లో మంత్రి నారా లోకేష్ను డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేయాలంటూ టీడీపీ నేతల నుంచి భారీ డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఇవాళ టీడీపీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. లోకేష్ను డిప్యూటీ ముఖ్యమంత్రిగా...
మనసును హత్తుకునే ఈ మధురమైన సాంగ్ విన్నారా..?
అద్భుతమైన సాంగ్స్ వినాలనుకుంటున్నారా?.. అన్ని రకాల సాంగ్స్ దొరికే చోటు కోసం వెతుకుతున్నారా? అయితే మ్యాంగో మ్యూజిక్ యూట్యూబ్ ఛానెల్కు వచ్చేయండి. ఈ ఛానెల్లో అందరి మూడ్కు తగ్గట్లుగా ఎన్నో సాంగ్స్ అందుబాటులో ఉన్నాయి....
ICC Champions Trophy 2025: టీమిండియా స్క్వాడ్ ఇదే..
భారత జట్టును ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ప్రకటించారు. రోహిత్ శర్మ సారథ్యంలోని ఈ జట్టులో శుభ్మన్ గిల్ను వైస్ కెప్టెన్గా నియమించారు. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన ఈ...
ఉదయాన్నే రక్తంలో షుగర్ ఎందుకు పెరుతుగుతంది..?
మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తంలో చక్కెర స్థాయిలు రోజంతా మారుతూ ఉంటాయి. కాబట్టి మధుమేహాన్ని ప్రతిసారీ గ్లూకోమీటర్తో పరీక్షించుకోవాలి. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులలో ఉదయం పూట రక్తంలో చక్కెర స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది....
30 లక్షల కుక్కలు బలి? ఫుట్బాల్ వరల్డ్ కప్ కోసం మొరాకో దారుణ ప్లాన్
2030 ఫిఫా ఫుట్బాల్ ప్రపంచ కప్ పోటీలకు ఆతిథ్యమివ్వబోయే మొరాకో దేశం, భారీ వివాదంలో చిక్కుకుంది. ఈ ప్రెస్టీజియస్ ఈవెంట్ కోసం దేశం మొత్తం మీద 30 లక్షల వీధికుక్కలను చంపేందుకు మొరాకో...













































