అందుకే ..డాకు మహరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు
అనంతపురంలో ఈరోజు జరగాల్సిన డాకు మహరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్ అయింది. బుధవారం(జనవరి 8) రాత్రి తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనతో తన మూవీ వేడుకను బాలకృష్ణ రద్దు చేసుకున్నారు. ఈ...
లోకేష్కు రోజురోజుకు పెరుగుతున్న గుర్తింపు
మనలో సామర్ధ్యం,ప్రతిభ ఉన్నా కూడా అది గుర్తించే టైమ్ రాకపోతే అదంతా మరుగున పడిపోతుంది. స్థాయి తక్కువ వాళ్లతో కూడా మాటలు పడాల్సి వస్తుంది. అదే టైమ్ మనకు అనకూలంగా మారిన రోజు...
హెచ్1బీ వీసాల రెన్యువల్ ప్రక్రియలో మార్పు
హెచ్1బీ వీసాల రెన్యువల్ ప్రక్రియలో ఎప్పటినుంచో ఉన్న విధానాన్ని మారుస్తూ అమెరికా సరికొత్త నిర్ణయం తీసుకుంది . ఈ మేరకు ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం వివరాలను వెల్లడించింది.. అమెరికాలో నివసిస్తున్న భారతీయులు...
ఢిల్లీలో త్రిముఖపార్టీలలో గెలుపెవరిది?
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు మూడు పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. అవినీతి కేసులో జైలుకు వెళ్లొచ్చిన మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఒక రకంగా అగ్నిపరీక్షను ఎదుర్కొంటున్నారు....
ఆంధ్రప్రదేశ్కు మోదీ ప్రాజెక్టుల వర్షం: చిరస్మరణీయ రోజు అని కీర్తించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరిచిపోలేని రోజుగా నిలిచిపోయిందని సీఎం చంద్రబాబు నాయుడు విశాఖపట్టణంలో జరిగిన బహిరంగ సభ సందర్భంగా తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు...
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రగతిలో కొత్త దశ: ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రతిజ్ఞ
ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్లో తన మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. విశాఖపట్టణంలో జరిగిన ఈ బహిరంగ సభలో ఆయన రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక...
కంటి సమస్యలకు దూరంగా ఉండాలంటే..
ప్రస్తుతం చిన్నా లేదు పెద్దా లేదు అందరికీ కంటి సమస్యలు కామన్ అయిపోయాయి. సరైన పోషకాహారం అందకపోవడం, ఎక్కువసేపు చీకటిగా లేదా మసక వెలుతురుగా ఉన్న గదుల్లో ఉండడం, ఎండ లేదా వెలుతురు...
విశాల్ ఆరోగ్యం గురించి అసలు నిజం చెప్పిన ఖుష్బూ..
ఈ మధ్య సోషల్ మీడియాలో ఏ ప్లాట్ ఫామ్ చూసినా తమిళ హీరో విశాల్ వీడియోలే కనిపిస్తున్నాయి. తాజాగా మదగజరాజు సినిమా ఈవెంట్లో విశాల్ ఊహించని లుక్లో కనిపించడం చూసి అభిమానులు షాకయ్యారు....
జనవరి 26 కోసం రైతన్నల ఎదురుచూపులు
తెలంగాణ రైతులంతా జనవరి 26 కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే..వారందరికీ జనవరి 26 గణతంత్ర దినోత్సవం మాత్రమే కాదు..తమకు భరోసా నిధులు అందే పండగరోజు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై కసరత్తులు పూర్తి...
అభిమాని శ్రీతేజ్తో అల్లు అర్జున్..నేనున్నానంటూ భరోసా
నిత్యం చాలా ప్రమాదాలు జరుగుతాయి. బాధితులుంటారు, బాధ్యులుంటారు. కానీ ఎక్కడా అల్లు అర్జున్ లాగ బాధితుల కోసం పరితపించే వ్యక్తులను చూడమేమో అన్పిస్తుంది నిన్న అల్లు అర్జున్ పరామర్శ తర్వాత. ఎందుకంటే ఆస్పత్రిలో...












































