టీమ్ కంటే ఎవరూ గొప్ప కాదు: రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ పై స్పందించిన గౌతమ్ గంభీర్!
భారత క్రికెట్ జట్టు ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 1-3తో కోల్పోయింది. సిడ్నీ టెస్ట్లో ఆరు వికెట్ల తేడాతో ఓడిన తర్వాత, ఈ సిరీస్పై పెద్ద చర్చ ప్రారంభమైంది. జట్టు...
ఓయో కొత్త పాలసీ: ఇక పై వారికి నో ఎంట్రీ..!
ప్రముఖ హోటల్ చైన్ ఓయో రూమ్స్ తన కొత్త విధానాన్ని మీరట్లో ప్రవేశపెట్టింది. ఈ కొత్త పాలసీకి వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛ పట్ల గౌరవం చూపడంతో పాటు స్థానిక సెంటిమెంట్స్, సమాజపు విలువలు...
చైనాలో HMPV కలకలం: భారత ముందస్తు జాగ్రత్తలు..!
చైనాలో హ్యూమన్ మెటా న్యూమో వైరస్ (HMPV) కేసులు భారీగా పెరుగుతుండటంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో శనివారం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధ్యక్షతన జాయింట్ మానిటరింగ్ గ్రూప్...
గేమ్ ఛేంజర్: ప్రమోషన్ తో అదరగొడుతున్న రామ్ చరణ్…
డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్...
WTC 2025: ఆసీస్ హవా కొనసాగింది – బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ముగిసిన తీరు
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2025లో భారత్ కేవలం ఒకే మ్యాచ్ గెలవగలగగా, ఆస్ట్రేలియా మూడు విజయాలు సాధించి ట్రోఫీపై పట్టు సాధించింది. ఐదో టెస్టులో ఆరు వికెట్ల తేడాతో ఓటమి చెందడం భారత్ను టెస్ట్...
తెలంగాణలో కోర్ట్ ఉద్యోగాల వరద: 1673 ఖాళీలతో భారీ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలోని నిరుద్యోగ యువతకు శుభవార్త! రాష్ట్ర హైకోర్టు, న్యాయశాఖలో పనిచేసేందుకు సంబంధించి 1673 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. న్యాయశాఖలో పలు నాన్-టెక్నికల్, టెక్నికల్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. జనవరి...
రైతులకు గుడ్ న్యూస్: ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’తో భూమిలేని పేదలకు సహాయం
తెలంగాణ రాష్ట్రంలో రైతులకు, భూమిలేని పేద కుటుంబాలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు...
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ: రెండో రోజు భారత్ పైచేయి, బుమ్రాకు గాయం భారత్కు ఝలక్
సిడ్నీ వేదికగా జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఐదో టెస్టు రెండో రోజు ముగిసే సమయానికి భారత్ 6 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. దీంతో భారత్ ఆస్ట్రేలియాపై 145 పరుగుల ఆధిక్యంలో...
నకిలీ ప్రొఫెషనల్స్ తో జాగ్రత్తా..!
సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య.. లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్లో...
ఢిల్లీ ఎన్నికల కౌంట్డౌన్: బీజేపీ తొలి జాబితా విడుదల, ఆప్-కాంగ్రెస్పై పోటీకి అభ్యర్థులు వీరే..
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఫిబ్రవరిలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం 29 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ...











































