భారత్ ముక్కలు కాకుండా కాపాడింది ‘వందేమాతరం’ నినాదం – ప్రధాని మోదీ
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఆరో రోజున 'వందే మాతరం' జాతీయ గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా లోక్సభ మరియు రాజ్యసభల్లో దీనిపై ప్రత్యేక చర్చ జరిగింది. ఈ సందర్భంగా...
ఘనంగా ప్రారంభమైన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’
తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025' ఘనంగా ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా కందుకూరులోని భారత్ ఫ్యూచర్ సిటీలో ఈరోజు (సోమవారం)...
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025' నేడు ఘనంగా ప్రారంభమయింది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా. చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు...
లోకేష్ అమెరికా పర్యటన: డల్లాస్లో ఎన్నారైలతో కీలక సమావేశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా డల్లాస్కు చేరుకున్న ఆయనకు అక్కడి ప్రవాసాంధ్రులు, ఎన్నారై...
గోవా అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, భారీ ఎక్స్గ్రేషియా ప్రకటన
గోవాలోని నైట్క్లబ్లో జరిగిన ఘోర అగ్నిప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, మృతులు, క్షతగాత్రులకు భారీ ఎక్స్గ్రేషియా (పరిహారం)ను ప్రకటించారు.
ఉత్తర...
ఉడుపి శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఉడుపి శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్... ఆ పవిత్ర భూమిని దేశ ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా అభివర్ణించారు. శ్రీకృష్ణుడిని దర్శించుకోవడం తన అదృష్టమని పేర్కొన్నారు. ఈ...
అఖండ 2 రిలీజ్ కోసం జాతీయ స్థాయిలో ఫ్యాన్స్ డిమాండ్
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన 'గాడ్ ఆఫ్ మాసెస్' చిత్రం అఖండ 2: తాండవం విడుదలకు ముందు అనుకోని అడ్డంకులు ఎదురైంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా...
గోవా నైట్క్లబ్లో అగ్నిప్రమాదం, 25 మంది మృతి
గోవాలోని ఒక నైట్క్లబ్లో శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన భయంకరమైన అగ్నిప్రమాదంలో 25 మంది మరణించారు, ఆరుగురు గాయపడ్డారు. ఉత్తర గోవాలోని అర్పోరా-నగావ్ గ్రామంలోని అర్పోరా నది ఒడ్డున ఉన్న బిర్చ్ బై...
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం.. డిసెంబర్ 10 నుండి కీలక చర్చలు
భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి (India US Trade deal) సంబంధించిన చర్చలు డిసెంబర్ 10 నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు ఢిల్లీలో జరిగే ఈ...
అందరినీ ఆకట్టుకుంటున్న ‘అందాల తార’ క్రిస్మస్ గీతం!
క్రిస్మస్ పండుగ సందర్భంగా John Wesly Ministries నుంచి విడుదలైన "అందాల తార" పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. 2025 క్రిస్మస్ను పురస్కరించుకుని రూపొందించిన ఈ గీతాన్ని Mrs Blessie Wesly ఆలపించారు.
యేసు...













































