డీజీసీఏ నివేదిక ఆధారంగా ఇండిగో పై చర్యలు – కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఇండిగో విమానయాన సంస్థలో నెలకొన్న సంక్షోభంపై మంగళవారం లోక్సభలో కీలక ప్రకటన చేశారు. ఈ సంక్షోభానికి పూర్తిగా ఇండిగో సంస్థ నిర్వహణపరమైన లోపాలే...
తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ: 33 కలెక్టరేట్లలో వర్చువల్గా ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల ఆకాంక్షను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన 'తెలంగాణ తల్లి' విగ్రహాలను నేడు ఆయన వర్చువల్గా ప్రారంభించారు....
ఇండిగో సంక్షోభంపై స్పందించిన ప్రధాని మోదీ
ఇండిగో విమానయాన సంస్థలో ఇటీవల తలెత్తిన సంక్షోభం (విమానాలు రద్దు కావడం, ఆలస్యం కావడం వంటివి)పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. వ్యవస్థలను మెరుగుపరచడానికి ఉద్దేశించిన నిబంధనలు ప్రజలను వేధించడానికి ఉపయోగించకూడదని ఆయన...
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నారు. నేటితో ఆమె 79వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆమెకు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు....
ఏపీకి 16 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి – సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో 16 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కలుగబోతున్నాయని ప్రకటించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఆయన తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి లక్ష్యం, వివిధ రంగాల...
స్టీరింగ్ పట్టిన సీఎం రేవంత్ రెడ్డి.. గ్లోబల్ సమ్మిట్లో ప్రత్యేక ఆకర్షణ
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఒక కొత్త ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించడమే కాకుండా, స్వయంగా స్టీరింగ్ పట్టి డ్రైవ్ చేసి చూపించారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) రంగానికి...
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. తొలి రోజు రూ. 3,97,500 కోట్లకు ఒప్పందాలు
తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పే లక్ష్యంతో హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీలో ప్రారంభమైన 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్' తొలి రోజు (సోమవారం) పెట్టుబడుల సునామీని సృష్టించింది. ఒక్క రోజులోనే రాష్ట్రానికి భారీ స్థాయిలో...
గోవా ట్రిప్లో మోసాలు
గోవా వెళ్లే పర్యాటకులు వాటర్ స్పోర్ట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని Vlogger Vamshi హెచ్చరిస్తున్నారు. ఈ వ్లాగ్లో ఆయన తన అనుభవాలను పంచుకుంటూ, ప్యాకేజీల పేరుతో పర్యాటకులను ఎలా ఇబ్బంది పెడుతున్నారో వివరించారు.
ప్రధానంగా...
ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా.. సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన, షెడ్యూల్ ఖరారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్లో జరగనున్న ప్రతిష్టాత్మక వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సదస్సుకు హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఖరారైంది.
ఏపీలో పెట్టుబడులను ఆకర్షించడం, రాష్ట్ర అభివృద్ధికి...
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్' ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొన్నారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని, 2047కు సరికొత్త లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు...












































