మెస్సీతో ఫుట్ బాల్ మ్యాచ్.. ముమ్మురంగా ప్రాక్టీస్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీతో (Lionel Messi) జరిగే ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్ కోసం తీవ్రంగా సన్నద్ధమవుతున్నారు. తన రోజువారీ బిజీ షెడ్యూల్ ముగిసిన తర్వాత కూడా,...
యూట్యూబ్ స్టార్స్: Harshini Hari సిల్వర్ ప్లే బటన్ అన్బాక్సింగ్
యూట్యూబ్లో Couple Vlogsతో దూసుకుపోతున్న Harshini Hari ఛానెల్ లక్ష సబ్స్క్రైబర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా వారికి యూట్యూబ్ నుంచి సిల్వర్ ప్లే బటన్ లభించింది. ఈ విజయానికి గుర్తుగా వారు...
ఇన్నాళ్లకు పాలమూరు బిడ్డ సీఎంగా మీ ముందు నిలబడ్డాడు – సీఎం రేవంత్ రెడ్డి
ఇన్నాళ్లకు పాలమూరు బిడ్డ సీఎంగా మీ ముందు నిలబడ్డాడని పేర్కొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. ఈ మేరకు నేడు ఆయన నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలో నిర్వహించిన 'ప్రజాపాలన...
ప్రపంచంలోనే సుందర రాజధానిగా అమరావతి నిర్మాణం – సీఎం చంద్రబాబు హామీ
అమరావతిని ప్రపంచంలోనే సుందర రాజధానిగా అద్భుత రీతిలో నిర్మిస్తున్నామని, 2028 నాటికి మొదటిదశ పనులు పూర్తవుతాయని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు నేడు ఏలూరు జిల్లాలోని గోపీనాథపట్నంలో...
కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై ఫోన్లలో ప్రభుత్వ యాప్, డిలీట్ చేయలేరు
భారతదేశ టెలికాం మంత్రిత్వ శాఖ ఇటీవల ఒక ఆదేశాన్ని జారీ చేసింది. దీని ప్రకారం, స్మార్ట్ఫోన్ తయారీదారులు తప్పనిసరిగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సైబర్ భద్రతా అప్లికేషన్ను అన్ని కొత్త పరికరాలలో ముందే...
విశాఖ పర్యాటక రంగంలో కొత్త అధ్యాయం.. కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జి ప్రారంభం
పర్యాటకులకు గుడ్ న్యూస్. విశాఖపట్టణం నగర ప్రతిష్ఠను పెంచే విధంగా కైలాసగిరిపై సుమారు రూ.7 కోట్ల వ్యయంతో ఏపీ ప్రభుత్వం నిర్మించిన గ్లాస్ బ్రిడ్జ్ ను నేడు ఎంపీ శ్రీభరత్, మేయర్ పీలా...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్త సీఎస్ నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా జి.సాయిప్రసాద్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన మార్చి 1, 2026 నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు సాధారణ పరిపాలనా...
‘దిత్వా’ తుఫాన్ ప్రభావం.. ఏపీలో రెడ్ అలర్ట్ జారీ, స్కూళ్లకు సెలవు
శ్రీలంకను ధ్వంసం చేసి, తమిళనాడును ముంచేసిన 'దిత్వా' తుఫాన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు వేగంగా కదులుతోంది. దీని ప్రభావంతో దక్షిణ తీర జిల్లాల్లో ఇప్పటికే భారీ నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. పరిస్థితిని...
తెలంగాణ పంచాయతీ పోరు.. తొలి దశలో భారీగా నామినేషన్లు
తెలంగాణలో మూడు విడతల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి దశ పోరుకు నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. తొలి దశలో నోటిఫై చేసిన స్థానాలకు పార్టీ మద్దతుదారులు పోటాపోటీగా నామినేషన్లు వేయడంతో పలుచోట్ల...
ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. ‘SIR’ అంశంపై విపక్షాల నిరసన
లోక్సభ 18వ సెషన్, రాజ్యసభ 269వ సెషన్ అయిన శీతాకాల సమావేశాలు ఈ రోజు ఉదయం 11:00 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు డిసెంబర్ 19 వరకు కొనసాగుతాయి. ఇక సమావేశాలు ప్రారంభం...












































