హోళీ వేళ షాకిచ్చిన గోల్డ్ రేట్స్..
హోళీ పండగ వేళ బంగారం ధరలు షాకిచ్చాయి. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాల కోసం పుత్తడి కొనాలని అనుకునేవారికి సడెన్ షాక్ తగిలింది. గత కొద్ది రోజులుగా పరుగులు పెడుతూ వస్తున్న పసిడి...
అమరావతి పునఃప్రారంభానికి శ్రీవారి ఆశీర్వాదం తీసుకున్న సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ తన నిర్ణయాలకు ఆధ్యాత్మిక స్పర్శను జోడిస్తారు. ముఖ్యంగా తిరుమల వెంకటేశ్వర స్వామిపై ఆయనకు ప్రత్యేక భక్తి ఉంది. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోనే తన...
లీలావతి ఆసుపత్రిలో చేతబడి కలకలం..
ముంబైలోని ప్రఖ్యాత లీలావతి ఆసుపత్రి అనూహ్యమైన వివాదంలో చిక్కుకుంది. కార్పొరేట్ వైద్యరంగంలో ప్రఖ్యాతి గాంచిన ఈ ఆసుపత్రిలో చేతబడి, బాణామతి జరిగింది అనే ఆరోపణలు సంచలనంగా మారాయి. ఆసుపత్రి నిర్వహణలో భాగమైన లీలావతి...
బంగారం ధరల్లో వ్యత్యాసం: ఆ రాష్ట్రంలోనే ఎందుకు ధర తక్కువ
భారతదేశంలో బంగారం ధరలు రాష్ట్రాలు, నగరాలను బట్టి మారుతూ ఉంటాయి. పన్నులు, దిగుమతి సుంకాలు, రవాణా ఖర్చులు, స్థానిక డిమాండ్ వంటి అనేక అంశాలు బంగారం ధరల మార్పుకు కారణమవుతాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా...
ట్రంప్ ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని రద్దు చేసిన ఫెడరల్ కోర్టు
అమెరికాలో ఉద్యోగుల తొలగింపు నిర్ణయంపై ఫెడరల్ కోర్టు కీలకమైన తీర్పు వెలువరించింది. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే లక్ష్యంతో వేలాది మంది ప్రొబేషనరీ ఉద్యోగులను తొలగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని...
జనసేన ఆవిర్భావ దినోత్సవం: జనసైనికులను సర్ప్రైజ్ చేయనున్న అకీరా
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈసారి భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పార్టీ వ్యవస్థాపకుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందే ఈసారి అధికారంలోకి వచ్చాకే పార్టీ...
గ్రూప్-2 లో 3వ ర్యాంక్: రోజుకు 4 గంటలే నిద్ర.. కానీ 6 ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టాడు!
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్-2 పరీక్షల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన బీర్దార్ మనోహర్రావు తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో 439.344 మార్కులతో రాష్ట్రవ్యాప్తంగా మూడో ర్యాంకు సాధించారు....
విద్యా వ్యవస్థ బలోపేతం కోసం ప్రభుత్వం కీలక సంస్కరణలు: మంత్రి లోకేశ్
రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కీలక సంస్కరణలు తీసుకొస్తుందని మంత్రి లోకేశ్ తెలిపారు. గత పాలకుల వైఫల్యం కారణంగా లక్షలాది మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారని, ఇకపై విద్యా వ్యవస్థను...
జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్: కేవలం ₹100కి హాట్స్టార్.. అదనపు డేటా!
రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ కేవలం ₹100కే జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ను అందించడం విశేషం. అదనంగా, ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు మొబైల్తో...
ఆలూ 65 రెసిపీ అద్భుతంగా ఎలా చేస్తారో తెలుసా..?
నిరుపేదలకు అన్నం పెడుతున్న యూట్యూబర్ ఖ్వాజా మొయినుద్దీన్. నిత్యం ఏదో ఓ వంటకాన్ని ఎలా వండాలో వివరిస్తూ ఆ వీడియోలను Nawab’s Kitchen Official ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నారు. అంతే కాదు ఆ...












































