ఎండలు, వేడిగాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఏపీ వాసులు
ఏపీలో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలతో పాటుగా వేడిగాలులకు జనాలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా రాయలసీమలో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదంగా.. కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వేడిగాలులు...
రన్యరావు బంగారం స్మగ్లింగ్ కేసు: జతిన్కు హైకోర్టులో ఉపశమనం!
కన్నడ నటి రన్యరావు బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసుపై డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) మరియు సీబీఐ ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. రన్యరావు...
గౌతమ బుద్దిడి స్ఫెషల్ సాంగ్..
యూట్యూట్ ఎన్నో భక్తి పాటలను, ఫోక్ సాంగ్స్ ని అందించిన లలిత ఆడియోస్ అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇప్పటికే 15 వందలకు పైగా వీడియోలను అందించింది ఈ య్యూట్యూబ్ ఛానల్....
పార్లమెంట్లో అరకు కాఫీ.. ప్రత్యేక ప్రాధాన్యతకు గ్రీన్ సిగ్నల్!
ఆంధ్రప్రదేశ్లోని అరకు వ్యాలీ నుండి ఉత్పత్తి అవుతున్న అరకు కాఫీకి పార్లమెంట్లో ప్రత్యేక గుర్తింపు లభించింది. పార్లమెంట్ ప్రాంగణంలో అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు చేసేందుకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతి...
యూపీఐ ట్రాన్సాక్షన్ వాడుతున్నారా.. త్వరలోనే ఈ ఛార్జీలు?
భారతదేశంలో యూపీఐ (UPI) రియల్-టైమ్ చెల్లింపు వ్యవస్థగా విస్తృతంగా ఉపయోగించబడుతోంది. మొబైల్ ఫోన్ ద్వారా తక్షణమే బ్యాంక్ ఖాతాల మధ్య డబ్బు బదిలీ చేసే ఈ సౌకర్యాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్...
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్?
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. బీజేపీ హైకమాండ్ ఆయనను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించేందుకు సిద్ధమైందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. గత కొన్ని...
ఫేక్ కాల్స్ వస్తున్నాయా..? ఇలా చేసి వారి ఆటకట్టించవచ్చు
సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య.. లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్లో...
Viral post: ‘SSMB 29’ షూటింగ్ కోసం ఒడిశా చేరుకున్న ప్రియాంక చోప్రా
దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో రూపొందుతున్న పాన్-వరల్డ్ మూవీ 'SSMB 29' షూటింగ్ ప్రస్తుతం ఒడిశాలో జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్లో గ్లోబల్ స్టార్ ప్రియాంకా...
కాంగ్రెస్ పాలనలో రైతుల కష్టాలు: కేటీఆర్, హరీష్ రావు విమర్శలు
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. విత్తనాల కొరత, సాగునీటి సమస్యలు, విద్యుత్ కోతలు రైతుల జీవితాలను కష్టతరం చేస్తున్నాయని...
భారత్లో తగ్గిన వాయు కాలుష్యం.. ఆయుర్దాయం పెరుగుదల
భారతదేశంలో వాయు కాలుష్యం అనేది ఒక తీవ్రమైన సమస్యగా నిలిచింది, ఇది ప్రజల ఆరోగ్యంలో మరియు ఆయుర్దాయంలో ప్రతికూల ప్రభావాలను చూపుతోంది. 2021లో విడుదలైన 'ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్' నివేదిక ప్రకారం,...












































