IPL 2025: అప్పుడే ప్రాక్టీస్ మొదలు పెట్టిన SRH ఓపెనర్..
భారత క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ ప్రారంభానికి సమయం దగ్గరపడుతోంది. ఇటీవలి ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన టీమిండియా ఆటగాళ్లు, తమ తమ ఫ్రాంచైజీలతో...
ఈ టీపాట్ ధర అక్షరాల 25 కోట్లు! కారణం తెలిస్తే వావ్ అనాల్సిందే..
టీ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన పానీయాలలో ఒకటి. ఉదయం తీపి చాయ్ లేకపోతే చాలా మందికి రోజు ప్రారంభం కావడం కష్టం. ముఖ్యంగా ఆసియా దేశాల్లో, ముఖ్యంగా భారతదేశం, చైనా, జపాన్లలో...
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగభగ! కానీ ఆ ప్రాంతాల్లో వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లో వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఎండలు మితిమీరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్న సమయంలో గాలికి కూడా వేడెక్కిపోవడంతో, బయట తిరగడం కష్టమవుతోంది. భయంకరమైన ఉక్కపోతతో అనారోగ్య సమస్యలు...
ముల్తానీ మట్టి, చందనం.. ఫేస్ కి రెండూ మంచివే
ముఖం ఆరోగ్యంగా, కాంతివంతంగా కనిపించాలంటే కాస్త అయినా స్కిన్ గురించి కేర్ తీసుకోవాలి. అయితే సహజసిద్ధమైన చర్మ సంరక్షణలో ముల్తానీ మట్టి, చందనంను శతాబ్దాలుగా అందాన్ని మెరుగుపరచడానికి ఉపయోగిస్తున్నారు. ముఖ చర్మాన్ని శుభ్రంగా...
ఏపీలో గృహ నిర్మాణ లబ్ధిదారులకు గుడ్ న్యూస్
ఏపీలో గృహ నిర్మాణ లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం.. ఇళ్ల యూనిట్ విలువకు మించి అదనపు సాయం చేయడానికి నిర్ణయం...
మారిషస్లో ప్రధాని మోదీ..!
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం మారిషస్ చేరుకున్నారు. మారిషస్ చేరుకున్న మోదీకి అక్కడ ఘన స్వాగతం లభించింది. మార్చి 12 బుధవారం జరిగే మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకలకు ప్రధాని...
సీఐడీ విచారణకు విజయసాయిరెడ్డి వెళతారా?
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు అందడం ఏపీలో హాట్ టాపిక్ అయింది. విజయసాయిని విచారణకు రావాలంటూ పిలిచిన సీఐడీ .. ఆయనను మార్చి 12న సీఐడీ ఆఫీసులోనే...
ఈ ఏడాది ఉగాది ఎప్పుడో తెలుసా?
మనమంతా కొత్త సంవత్సరం అంటే జనవరి 1వ తేదీ అనే అనుకుంటాం కానీ .మన హిందూ సాంప్రదాయం ప్రకారం కొత్త ఏడాది ఉగాదితో ప్రారంభం అవుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,కర్ణాటక, తమిళనాడు, గోవా ప్రాంతాలలో...
నిన్నటి వరకు ఓ సాధారణ వ్యాపారవేత్తం.. కానీ ఒక్కరోజులో ఆసియా బిలియనిర్ల జాబితాలో చోటు..
రోష్ని నాడర్ మల్హోత్రా, హెచ్సిఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ కుమార్తె, ఆసియాలోనే అత్యంత ధనిక వ్యాపారవేత్తగా అవతరించారు. ఆమెకు ఈ ఘనత తన తండ్రి బహుమతిగా ఇచ్చిన 47 శాతం వాటా...
డయాబెటిస్ చికిత్స ఖర్చుల్లో విప్లవాత్మక తగ్గింపు
దేశంలోని డయాబెటిస్ బాధితులకు కొత్త ఆశలు! ప్రాణాంతక డయాబెటిస్ వ్యాధిని ఎదుర్కొనే ఎంపాగ్లిఫ్లోజిన్ ఔషధం త్వరలోనే మార్కెట్లో ప్రవేశించబోతోంది. అంతర్జాతీయ పేటెంట్ గడువు ముగియడంతో, భారతీయ ఔషధ దిగ్గజాలు ఈ మందును తక్కువ...












































