ఏబీసీ జ్యూస్తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
ఆయుర్వేదంలో ఏబీసీ జ్యూస్ ను సర్వరోగ నివారిణి అంటారు. యాపిల్, బీట్ రూట్,క్యారెట్ .. ఈ మూడింటిని మిక్స్ చేసి చేసిందే ఏబీసీ జ్యూస్. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు...
విడదల రజిని చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు..
వైసీపీ హయాంలో అక్రమాలకు పాల్పడిన వారిపై కూటమి ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోంది. దీంతో వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే వల్లభనేని వంశీ , నటుడు పోసాని కృష్ణ మురళి...
ట్రంప్ కీలక ప్రకటన: ఏప్రిల్ 2 నుండి ప్రతీకార సుంకాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా కాంగ్రెస్ను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన భారతదేశం, చైనా సహా పలు దేశాలపై ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార సుంకాలు అమలు చేస్తామని ప్రకటించారు. అమెరికా నుంచి...
క్రానిక్ పెయిన్ ను ఇలా గుర్తుపట్టిండి..
V5 News యూట్యూబ్ ఛానల్ లో పాపులర్ అయిన ఫ్యామిలీ డాక్టర్ షో లో ప్రముఖ Dr. Nagalaxmi Patnala గారితో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ ఇంటర్వూలో Chronic pain కి సంబంధించిన...
పర్యావరణమీద ప్రేమతో జరిగిన ప్రత్యేకమైన వివాహం.. 11 వేల మొక్కల కట్నం
దేశవ్యాప్తంగా వివాహ సీజన్ కొనసాగుతున్న వేళ, ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఓ వివాహం సామాజిక స్పృహతో కూడిన వినూత్న ప్రయోగంగా నిలిచింది. రాయ్పూర్ గ్రామానికి చెందిన పర్యావరణ కార్యకర్త సుర్వీందర్ కిసాన్ తన వివాహాన్ని...
Video :మాజీ సీఎం కుమార్తె వివాదం: డ్రైవర్పై చెప్పుతో దాడి
సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది, అందులో ఓ మహిళ మోకాళ్లపై కూర్చోబెట్టిన వ్యక్తిని చెప్పుతో కొడుతూ కనిపిస్తోంది. ఈ ఘటనను మరింత సంచలనంగా మారుస్తున్న అంశం ఏమిటంటే, ఆ మహిళ...
భారతదేశంలోకి ప్రవేశానికి సిద్ధంమైన టెస్లా.. మొదటి షోరూమ్ అక్కడే..
టెస్లా భారతదేశ మార్కెట్లోకి ప్రవేశించేందుకు కీలక అడుగు వేసింది. ఈ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ వాహన (EV) తయారీ సంస్థ ముంబైలో తన మొదటి షోరూమ్ను ప్రారంభించడానికి ఒప్పందాన్ని ఖరారు చేసింది. తాజా సమాచారం...
అభయారణ్యంలో ఎలివేటెడ్ కారిడార్- కేంద్రం గ్రీన్ సిగ్నల్
తెలుగు రాష్ట్రాల మధ్య హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవే తర్వాత ఎక్కువగా హైదరాబాద్-శ్రీశైలం నేషనల్ హైవేపైనే వేలాదిమంది రాకపోకలు సాగిస్తుంటారు. రాయలసీమ ప్రాంతానికి వెళ్లేవారితో పాటు.. శ్రీశైలం మల్లిఖార్జునస్వామి దర్శనానికి వెళ్లేవారు ఈ హైవే...
షాకింగ్.. తెలుగు రాష్ట్రాలలో వేగంగా పడిపోతున్న ఫర్టిలిటి రేటు..
ప్రపంచ వ్యాప్తంగా సంతానోత్సత్తి తగ్గుతుండటంతో.. చాలా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జనాభా పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. అయితే భారత దేశం ప్రస్తుతం మంచి స్థితిలోనే ఉన్నట్లు తెలుగు రాష్ట్రాల్లో...
పెరుగుతున్న మద్యం వినియోగం.. మహిళల్లోనూ మద్యం వ్యసనం!
ప్రతి సంవత్సరం మద్యం అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు ధరలను పెంచినా, మద్యం వినియోగం మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం మద్యం విక్రయాలు రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరుగా మారాయి....










































