ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్ష హాళ్లలో అనలాగ్ వాచ్లకు నిషేధం
టెక్నాలజీ అభివృద్ధితో హైటెక్ కాపీయింగ్ మరింత పెరుగుతోంది. ప్రస్తుతం పరీక్షల సమయం దగ్గర పడుతుండటంతో విద్యార్థులు మరియు అధికారులు దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. మార్చి 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు...
పాత వాహనాలకు షాక్: మార్చి 31 నుంచి కొత్త నిబంధనలు
15 ఏళ్లకు పైబడిన వాహనాలను కలిగినవారికి షాకిచ్చే నిర్ణయం తీసుకుంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఢిల్లీలోని పెట్రోల్ బంకులు మార్చి 31 తర్వాత ఈ పాత వాహనాలకు ఇంధనం అందించకుండా నిరాకరించనున్నాయి....
మండుతున్న తెలుగు రాష్ట్రాలు
ప్రస్తుతం భారత దేశంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి ఎంటర్ అయిందో లేదో అప్పుడే భానుడి ప్రతాపం చూపడం మొదలెట్టాడు. ఇక మార్చి ఎంట్రీతో మరింత రెచ్చిపోతున్నాడు. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఆందోళన...
ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల పంపిణీపై కీలక మార్గదర్శకాలు..
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 6న సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లు,...
టాటూ వేసుకుంటే ఆ క్యాన్సర్ వచ్చే ప్రమాదముందా?
ఇప్పుడు ఎవరినీ చూసినా టాటూ లేకుండా కనిపించడం లేదు. వందమందిలో ఓ పది మంది టాటూ లేకుండా ఉంటే మిగిలిన 90మంది రకరకాల టాటూలు, తమ బాడీలో ఎక్కడో ఒక చోట వేయించుకుంటూనే...
కొత్త మోటార్ వెహికల్ యాక్ట్: ఇవి పాటించాల్సిందే.. ఉల్లంఘనలపై భారీ జరిమానాలు!
ఆంధ్రప్రదేశ్లో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ క్రమంలో, ఇటీవలే ఏపీ హైకోర్టు రోడ్డు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ,...
కొత్త జాతీయ అధ్యక్షుడి వేటలో బీజేపీ..
పదేళ్లుగా దేశంలో అప్రతిహతంగా అధికారంలో ఉన్న బీజేపీకి మోదీ, అమితషా రెండు కళ్లు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మూడో నేత్రం. ఈ ముగ్గురి కృషితోనే బీజేపీ పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉంటుంది. మూడోసారి...
మార్చి 6న తెలంగాణ కేబినెట్ సమావేశం
తెలంగాణ కేబినెట్ సమావేశం మార్చిన 6న సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఈ భేటీలో తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించబోతున్నారు. ప్రధానంగా బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ...
అమరావతి బ్రాండ్ అంబాసిడర్గా అంబుల వైష్ణవి
అమరావతి రాజధానికి బ్రాండ్ అంబాసిడర్గా మెడికల్ స్టూడెంట్ అంబుల వైష్ణవిని నియమించారు. ఈ సందర్బంగా అంబుల వైష్ణవి ఫిబ్రవరి 28న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సచివాలయంలో కలిశారు. చిన్న వయస్సులోనే సామాజిక బాధ్యతను...
చంద్రబాబు: నోరు అదుపులొ పెట్టుకొండి.. అనవసర మాటలు వద్ద
అనవసర విషయాలు వద్దు అంటూ చంద్రబాబు ఎమ్మెల్యేలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ మీటింగ్లో మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నాయుడు “ఇంకిందే నుంచి జాగ్రత్త” అని నేతలకు చిన్న క్లాస్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు...












































