ఊపందుకున్న మెట్రో విస్తరణ పనులు..
భాగ్యనగరంలో మెట్రో విస్తరణ పనులు వేగవంతమయ్యాయి. ప్యారడైజ్ టు మేడ్చల్.. జేబీఎస్ టు షామీర్పేట్కు మెట్రో అనౌన్స్మెంట్ తర్వాత డీపీఆర్ సిద్ధం చేసే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. దీనిలో భాగంగా ట్రాఫిక్ సర్వే,...
Video: ఇదెక్కడి టెక్నాలజీ గురూ! మిషన్ స్నానం చేయింస్తుందట.. ఎక్కడో తెలుసా?
భవిష్యత్తులో స్నానానికి కొత్త రూపం ఇచ్చే వినూత్న సాంకేతికత ఇది! ఇప్పటివరకు మనం బట్టలు ఉతికే వాషింగ్ మెషీన్లను మాత్రమే చూశాం. కానీ జపాన్కు చెందిన Science Co. Ltd కంపెనీ, ఒక...
ప్రతిష్టాత్మకంగా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు
ఏపీ వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు పట్టభద్రుల స్థానాలు, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. కాగా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికను అన్ని ఉపాధ్యాయ సంఘాలు...
వాటర్తో వెయిట్ లాస్ అవ్వండి..
బరువు తగ్గాలని చాలామంది అనుకుంటారు.కానీ నలభై దాటిన వ్యక్తులు బరువు తగ్గాలంటే కాస్త కష్టమే. ఆకలిని చంపడం కంటే తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం మంచిది. తక్కువ సమయం నిద్రపోయినా సమస్యే. దానివల్ల...
ఢిల్లీలో నాలుగో మహిళా సీఎంగా రేఖా గుప్తా..
12 రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ.. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో.. షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి విజయం...
వ్యూహాత్మక ప్రణాళిక: గర్జనకు సిద్దమవుతున్న కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పార్టీ కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమి అనంతరం, కొంతమంది నేతలు...
ఏపీలో షాపింగ్ మాల్.. హైపర్మార్కెట్లలో పెట్టుబడులు పెట్టనున్న లులూ గ్రూప్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం త్వరలోనే ప్రముఖ లులూ గ్రూప్ ఇంటర్నేషనల్ పెట్టుబడులతో అభివృద్ధి చెందనుంది. ఈ గ్రూప్, భారతదేశంలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు నిర్ణయించి, విశాఖపట్నం, అహ్మదాబాద్, నాగ్పూర్ వంటి నగరాల్లో ప్రాజెక్టులను ప్రారంభించేందుకు...
ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో రక్తదానం
తెలుగు చిత్రపరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి తన నటన, డాన్స్తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తూ, సామాజిక సేవలోనూ ముందుంటున్నారు. 1998లో ఆయన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించి, రక్తదానం, నేత్రదాన కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ...
6 నెలల్లోనే బాలికల క్యాన్సర్ వ్యాక్సిన్..
దేశంలో క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతూ ఉండటం అందరినీ ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు ఊరికి ఒకరిద్దరు మాత్రమే క్యాన్సర్ బాధితులు ఉండేవారు. కానీ ఇప్పుడు వీధికే ఒకరిద్దరు క్యాన్సర బాధితులు ఉంటున్నారు. ఒకప్పుడు...
నాగబాబుకు ఏపీ కేబినెట్లో కాదు.. రాజ్యసభ సీటే కన్ఫమ్
వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి రాజీనామా ప్రకటించడంతో..ఏపీ నుంచి రాజ్యసభ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. విజయసాయి పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పదవులను వదులుకోవడమే కాకుండా.. మరో...












































