కేఫ్ కాఫీ డే ఫౌండర్ సిద్ధార్థ అదృశ్యం
కేఫ్ కాఫీ డే (సిసిడి) వ్యవస్థాపకుడు వి.జి.సిద్ధార్థ అదృశ్యం కావడం ఇప్పుడు కర్ణాటకలో సంచలనం సృష్టిస్తుంది. జూలై 29 న సాయంత్రం మంగుళూరులోని నేత్రావతి వంతెనపై కారు దిగిపోయి, డ్రైవర్ ను అక్కడే...
రోహిత్ శర్మతో గొడవలు లేవన్న విరాట్ కోహ్లీ
భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లేముందు కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మతో విభేదాలు ఉన్నాయని వస్తున్న...
ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐపీఎస్ లు బదిలీ
ఆంధ్రప్రదేశ్ లో ఐపీఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి, తాజాగా ఏడుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. మరో నలుగురు సీనియర్ స్థాయి ఐపీఎస్ అధికారులను కూడ...
కేజీఎఫ్ చాప్టర్2, అధీరా గా సంజయ్ దత్
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కేజీఎఫ్'. గత సంవత్సరం విడుదలై బాక్సాఫీస్ దగ్గర ఘనమైన రికార్డ్స్ సృష్టించిన ఈ చిత్రంయొక్క రెండో భాగం 'కేజీఎఫ్...
కాపు రిజర్వేషన్స్ పై సీఎం జగన్ కు ముద్రగడ పద్మనాభం లేఖ
కేంద్ర ప్రభుత్వం అగ్ర వర్ణ పేదలకు ప్రకటించిన 10% రిజర్వేషన్స్ తిరిగి పూర్తిగా వారికే కేటాయిస్తున్నట్టు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గత టీడీపీ ప్రభుత్వహయాంలో చంద్రబాబు నాయుడు,...
మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ కన్నుమూత
మాజీ మంత్రి, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముఖేశ్ గౌడ్ కన్నుమూశారు, ఆయన వయసు 60 సంవత్సరాలు. కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ముఖేశ్ గౌడ్ ను ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో కుటుంబ...
వీకెండ్(జూలై27,28) ఎపిసోడ్స్ హైలైట్స్ : హేమ అవుట్, వైల్డ్ కార్డు ఎంట్రీగా ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100...
బౌండరీల రూల్ పై కుంబ్లే ఆధ్వర్యంలో కమిటీ వేసిన ఐసీసీ
క్రికెట్ ప్రపంచకప్ 2019లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో బౌండరీల లెక్క ప్రకారం ఇంగ్లాండ్ ను విజేతగా ప్రకటించడంతో, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ పై తీవ్ర విమర్శలు వచ్చిన...
14 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన కర్ణాటక స్పీకర్
కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ జూలై 28న, 14మంది తిరుగుబాటు శాసనసభ సభ్యులను అనర్హులుగా ప్రకటించారు. ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం 2023 ముగిసే వరకు వీరిఫై అనర్హత వేటు వేసి అనూహ్య...
కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం, జూలై 28 తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. 1942 జనవరి 16న నల్గొండ...










































