Tag: Andhra Pradesh
వైసీపీకి గుడివాడ అమర్నాథ్ గుడ్ బై?
గుడివాడ అమర్నాథ్.. విశాఖ జిల్లాలో వైసీపీ సీనియర్ నేత ఆయన. ఓసారి ఎంపీగా, ఓసారి ఎమ్మెల్యేగా అమర్నాథ్ పని చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రి పదవిని కూడా అనుభవించారు. కానీ ఆ...
పవన్ పంద్రాగస్ట్ కానుక… పంచాయతీల నిధులు ఏకంగా 100 రెట్ల పెంపు
ప్రతీ శాఖలో తమ మార్కు చూపిస్తూ ముందుకెళుతున్న కూటమి సర్కార్.. తాజాగా పంద్రాగస్ట్కు పంచాయతీలకు శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణాభివృద్ధి,పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాన్ని...
మాజీ సీఎంకు స్పీకర్ ఛాన్స్
ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఏర్పాటు తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు నామ్ కే వాస్తే ఒకసారి మాత్రమే సభకు వచ్చిన మాజీ సీఎం జగన్..ఆ తర్వాత రకరకాల కారణాలతో సభకు దూరంగా ఉంటూ...
వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకించిన జగన్
2013 నాటి వక్ఫ్ బోర్డ్ చట్టాన్ని తిరిగి సవరించడానికి కేంద్రం నిన్న లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టగా.. ఈ బిల్లును విపక్ష ఇండికూటమిలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకించాయి.ఇక ఎన్డీఏ కూటమిలోని పార్టీలు...
కూటమి సర్కార్ సంచలన నిర్ణయం
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ప్రక్షాళనపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపైన కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. సచివాలయ ఉద్యోగులను క్రమబద్ధీకరించి.. వారి...
స్మగ్లర్లను నేడు హీరోలంటున్నారు: పవన్ కళ్యాణ్
మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి మధ్య అన్నీ సరిగ్గా లేవని ఈ మధ్య తరచు రూమర్లు వస్తున్నాయి. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలో నిలిచినప్పుడు తన ప్రత్యర్థి పార్టీ అయిన...
ఏపీలో బ్రాండ్లు మారుతున్నాయ్..
ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం పాలసీకి ఏపీ కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. కొత్త మద్యం పాలసీ అక్టోబర్ 1 నుంచి అమలు కాబోతోంది. కొత్త విధానం ప్రకారం..ఏపీలో ప్రస్తుతం ఉన్న అన్ని ప్రభుత్వ...
జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ పై సుప్రీం ఆగ్రహం
వైసీపీ అధ్యక్షుడు ఏపీ మాజీ సీఎం జగన్ పై దాఖలవుతున్న వివిధ రకాలైన ఫిటిషన్లతో సంబంధం లేకుండా విచారణ కొనసాగించాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ కన్నా ఆదేశించారు.
ఈ కేసులో వివిధ...
జడ్ ప్లస్ సెక్యూరిటీ కేటాయించాలంటూ హైకోర్టును ఆశ్రయించిన జగన్
ఏపీ మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి హై కోర్టును ఆశ్రయించారు. తనకు జడ్ ప్లస్ సెక్యూరిటీ కేటాయించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. కేంద్ర హోంశాఖ తనకు జడ్ ప్లస్ భద్రత...
ఏపీ సీఎం కీలక సమీక్ష
మంగళవారం పెట్టుబడులు మౌళిక సదుపాయాల శాఖతో ఏపీ సీఎం చంద్రబాబు రివ్యూ నిర్వహించారు. ఈ రివ్యూలో అధికారులు చంద్రబాబు దృష్టికి కొన్ని కీలక విషయాలను తీసుకొచ్చారు. వివిధ రకాల కార్పొరేషన్లలో భారీ ఎత్తున...















































